హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ గందరగోళంగా సాగుతున్నది. నవంబర్ మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 కూడా పూర్తిచేయలేకపోయా�
వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు దశాబ్దాల నాటి పంచాయతీ లేఔట్లపై ఇప్పుడు నిషేధం విధించడమేమిటని బీఆర్ఎస్ సోషల్ మీ డియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఐసీయూలో ఉన్న తెలంగాణ
‘లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు కావాలా? అయితే ఫలానా ముగ్గురు సార్లను కలిసి రండి.. వాళ్లే చూసుకుంటారు.. అప్పటివరకు ఫైల్ ఇక్కడే ఉంటది.. వాళ్ల నుంచి క్లియరెన్స్ వస్తేనే ఫైళ్లు ముందుకు..’ ఇదీ హైదరాబాద్ �
జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్
రాష్ట్రంలో టీఎస్బీపాస్ ద్వారా జారీచేసే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ (ఎల్యూసీ)ల జారీ నిలిచిపోయింది. హెచ్ఎండీఏ పరిధిలో ఏ సర్వే నంబర్ ఏ జోన్ పరిధిలోకి వస్తుందనే సమాచారాన్ని టీఎస్బీపాస్ ద్వారా అధిక
మైత్రీవనంలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేట పైగా ప్యాలెస్కు తరలించే పనులకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తున్నది. ఆగస్టు మొదటి వారంలోనే హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటుకు తరలించేలా జీవోలు జ
బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు అధికారులకు హెచ్ఎండీఏ నిబంధనలు వర్తించేలా లేవు. గతంలోనూ ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ విధానంలో టెండర్లను కట్టబెట్టి వివాదానికి తెర
హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ�
ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిలో సమగ్రసర్వేకు ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమయ్యారు. హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన సమావేశంల
మీకు హైదరాబాద్లో ఇల్లు ఉన్నదా? మీ ఇంటికి సమీపంలో చెరువు లేదా కుంటలు ఉన్నాయా? సమీపంలో కాకున్నా.. కనుచూపు మేరలో చెరువు, కుంట ఉన్నదా? మీరు ఇల్లు కట్టుకొని 20 ఏండ్లు దాటినా.. ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేంద�
సంకటాలు తగిలించుకొని మీసాలు పీక్కుంటే ఏం లాభం?.. అనేది పెద్దల ఉవాచ. లోకపు తీరుతెన్నులు సుదీర్ఘకాలంగా చూసిన అనుభవం ఆ వ్యాఖ్యలో ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరిగ్గా సరిపోతుంది. తమకు ఇంటా
హెచ్ఎండీఏ పర్యవేక్షణలో ఉన్న పార్కుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ఆట స్థలాల ఆధునీకరణ, బ్యుటిఫికేషన్ పనులను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్ మెట్రో �