పిలిచిన పనులకే టెండర్లను పిలుచుకుంటూ..హెచ్ఎండీఏ కాలయాపన చేస్తున్నదనే విమర్శలను మూటగట్టుకుంటున్నది. ఇలా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలోనూ అడ్వయిజరీ నియామకానికి కూడా రెండు సార్లు టెండర్లు పిలిచే పరిస
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గతంలో వారసత్వ సంపదగా గుర్తించి ఆధునీకరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు వాటిని వ
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధాన లోపంతో హైదరాబాద్ మహాభివృద్ధి సంస్థలో ఆదాయం పడిపోతున్నది. పదేండ్లపాటు హైదరాబాద్ వేదికగా రియల్ ఎస్టేట్ రంగం 3 హైరైజ్ ప్రాజెక్టులు, 6 అపార్టుమెంట్లు అన్న చందంగా గణ
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో వివాదాస్పద భూములపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ వద్ద ఉన్న భూముల్లో కోర్టు వివాదాలు, ఆక్రమణల జాబితాను సిద్ధం చేసేందుకు హెచ్ఎండీఏ అధికా�
చెరువుల హద్దుల నిర్ధారణకు హైకోర్టును మరికొంత సమయం కోరాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఈ అంశం పై నవంబర్ రెండో వారంలో హైకోర్టు విచారణ చేపట్టనుండగా.. ఇప్పటికీ హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ నిర్ధ
విశ్వనగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే హెచ్ఎండీఏలో అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన శాఖను బలోపేతం చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ నీట మూటలుగానే మారుతున్నా
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేన్లను నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హెచ్ఎండీఏ స్పష్టంచేసింది.
హెచ్ఎండీఏకు ఇప్పట్లో పూర్వవైభవం వచ్చేలా లేదు. పూర్తిస్థాయి మెట్రోపాలిటన్ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించినా.. హెచ్ఎండీఏ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు.
హెచ్ఎండీఏకు ఇప్పట్లో పూర్వవైభవం వచ్చేలా లేదు. పూర్తిస్థాయి మెట్రోపాలిటన్ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించినా.. హెచ్ఎండీఏ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. సిటీ జనాల సమస్యలు దేవుడెరుగ
హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీ (జీపీ) లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజల �
‘హైడ్రా వస్తే మున్సిపల్ కార్పొరేషన్ పోతుందా? పర్మిషన్లకు ఇక మున్సిపాలిటీతో పనిలేదా? రెవెన్యూ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులపై కూడా హైడ్రాకే అధికారాలా? నిర్మాణాల నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రానే చ�
Land Pooling | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ పెద్దలు వేలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను చెర పడుతుండగా.. తాజాగా మరో 300 ఎకరాల వరకు లావణి పట్టా భూములు కార్పొరేట్ పరమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన దాదాపు మూడున్నర లక్షల అర్జీలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, జీపీ లే