తిరుపతి : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పల�
తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ కొనియాడారు. ఈ పథకాల గురించి తెలుసుకొని.. అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంల�
సిమ్లా: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ వ్యాపిని నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధించింది. ఈ నెల 24 వరకు సామాజిక, మతపరమైన కార్యక్రమాలను న
విజయ్ హజారే ట్రోఫీ కైవసం ఫైనల్లో తమిళనాడు ఓటమి జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీలో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన పైనల్లో హిమాచల్
Vijay Hazare Trophy | దేశవాళీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారిగా విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో తమిళనాడుతో తలపడిన హిమాచల్ ప్రదేశ్..
విజయ్ హజారే వన్డే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో తమిళనాడు 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజ�
విజయ్ హజారే వన్డే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై ఘన
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
Double Vaccination : దేశంలో 100 శాతం కరోనా రెండు వ్యాక్సిన్లను అందజేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ప్రదేశ్ అవతరించింది. శనివారం నాటికి 100 శాతం కరోనా...
Kripal Parmar: హిమాచల్ప్రదేశ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు క్రిపాల్ పర్మార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు
By-Polls results: దేశవ్యాప్తంగా ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది
మండి: భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ