సిమ్లా: భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిర్మౌర్ జిల్లాలోని బద్వాస్ సమీపంలోని నాహాన్ వద్ద శుక్రవారం ఒక కొండ బీటలు వారింది. దీంతో కొండచరియలు విరిగిపడటంతో క
ప్రకృతి వైపరీత్యాలకు 187 మంది బలి.. రూ.401 కోట్ల నష్టం | హిమాచల్ప్రదేశ్లో ప్రకృతి వైపర్యీతాలు, ప్రమాదాల కారణంగా గత నెల 13 నుంచి ఆదివారం వరకు సుమారు 187 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవగా.. ఇప్పటి వరకు
కొండచరియలు విరిగిపడి 9 మంది దుర్మరణం | హిమాచల్ప్రదేశ్లో కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి కిందభాగంలో ఉన్న నదిలో పడిపోయాయి. ప�
హైదరాబాద్ : కృష్ణ కమలం. దీన్నే కౌరవపాండవ పుష్పం అంటారు. మహాభారతానికి సింబల్గా దీన్ని పోల్చుతారు. ఎలాగంటే? చూట్టు ఉన్న సన్నని తీగలను కౌరవులుగా,పైన ఐదు రెక్కలను పంచ పాండవులుగా వాటిపై కొలువైన మూడు
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన కిన్నౌర్లో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 3.1గా నమోదయి�
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల సమీపంలో సోమవారం ఉదయం నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో ఆకస్మిక వరదలు వచ్చి కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని హోటళ్లు ధ్వంసమయ్యాయి. గత కొన్ని రోజులుగా
సిమ్లా: పర్యాటకులు మాస్క్లు ధరించకపోతే రూ.5,000 జరిమానా లేదా 8 రోజులు జైలు శిక్ష విధిస్తామని హిమాచల్ ప్రదేశ్లోని మనాలి అధికారులు హెచ్చరించారు. గత వారం రోజుల్లో 300కుపైగా చలానాలు విధించి జరిమానా కింద రూ.3 లక్