సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. తాజా సమాచారం ప్రకారం అర్కి, ఫతేపుర్, జుబ్బల్-కోటకై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
సిమ్లా: అమెరికాలో ఉంటున్న భారత సంతతి టెక్కీ, మెక్సికన్ డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన అంజలి రయోత్, భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి కాలిఫోర్నియాలోని శాన్ జ
ఆ మారుమూల పల్లెల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రాణాలకు తెగించి | కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం. కానీ.. మారుమూల పల్లెల్లో మాత్రం కరోనా
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
సెల్ఫీ కోసం వెళ్లి.. తల్లీకొడుకులు మృతి | సెల్ఫీ మోజు తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకున్నది.
Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ఉత్తర భారతదేశంలో క్రమంగా బలపడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో
సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలనష్టాలకోర్చి వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్.
సిమ్లా : కరోనా వైరస్ వ్యాక్సినేషన్లో హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో కొవిడ్-19 టీకా సింగిల్ డోస్ నూరు శాతం పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 18 ఏండ్లు పైబడిన వా�