సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు రెండవసారి కరోనా సోకింది. శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్
న్యూఢిల్లీ: భారత్కు చెందిన పనేసియా కంపెనీ స్పుత్నిక్-వీ టీకాలు తయారు చేసేందుకు వీలుగా ఈ కంపెనీకి సర్కారు నుంచి రావాల్సిన 14 కోట్ల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని �
సిమ్లా : అక్రమంగా సాగుచేస్తున్న గసగసాల పంటను(పాపీ ప్లాంట్స్)ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని చౌహర్ లోయలో చోటుచేసుకుంది. 16.5 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిలో కొ
ధర్మశాలలో భూకంపం | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.