ఆ మారుమూల పల్లెల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రాణాలకు తెగించి | కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం. కానీ.. మారుమూల పల్లెల్లో మాత్రం కరోనా
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
సెల్ఫీ కోసం వెళ్లి.. తల్లీకొడుకులు మృతి | సెల్ఫీ మోజు తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకున్నది.
Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ఉత్తర భారతదేశంలో క్రమంగా బలపడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో
సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలనష్టాలకోర్చి వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్.
సిమ్లా : కరోనా వైరస్ వ్యాక్సినేషన్లో హిమాచల్ ప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో కొవిడ్-19 టీకా సింగిల్ డోస్ నూరు శాతం పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. 18 ఏండ్లు పైబడిన వా�
సిమ్లా : కరోనా థర్డ్ వేవ్ను సమర్ధవంతంగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికోసం రూ 23,123 కోట్లు కేటాయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. థ
ఆ హిమాలయ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి | కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి �
Car accident: కొన్ని ప్రమాదాల్లో సెకన్లలో చావు తథ్యమనే స్థితికి వెళ్లి కూడా కొందరు ప్రాణాలతో బయటపడిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో అలాంటి ఘటనే జరిగింది.
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. బుధవారం మధ్యాహ్నం నిగుల్సేరి ప్రాంతంలో ఎన్హెచ్-5పై కొండచరియలు విరిగి పడిన విషయం తెలిసిందే.
Kinnaur landslide| హిమాచల్ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.