By-Polls results: దేశవ్యాప్తంగా ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది
మండి: భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. తాజా సమాచారం ప్రకారం అర్కి, ఫతేపుర్, జుబ్బల్-కోటకై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
సిమ్లా: అమెరికాలో ఉంటున్న భారత సంతతి టెక్కీ, మెక్సికన్ డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన అంజలి రయోత్, భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి కాలిఫోర్నియాలోని శాన్ జ
ఆ మారుమూల పల్లెల్లో వ్యాక్సిన్ వేసేందుకు ప్రాణాలకు తెగించి | కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పుడు అందరికీ అవసరం. కానీ.. మారుమూల పల్లెల్లో మాత్రం కరోనా
విద్యార్థులకు కరోనా | హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు
సెల్ఫీ కోసం వెళ్లి.. తల్లీకొడుకులు మృతి | సెల్ఫీ మోజు తల్లీకొడుకుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈ విషాదకర ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాల్లో మంగళవారం చోటు చేసుకున్నది.
Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ఉత్తర భారతదేశంలో క్రమంగా బలపడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో