హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కులులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం రోడ్షో నిర్వహ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హిమాచల్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా మహిళల వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ లిఫ్టర్ వీ సాహితి కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల జూనియర్
సిమ్లా: ఎత్తైన ప్రాంతంలో రోప్ వేపై ఒక కేబుల్ కార్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో అది ముందుకు కదలలేదు. దీంతో అందులో చిక్కుకున్న పది మందికి పైగా పర్యాటకులు భయాందోళన చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన�
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కుమార్తె కళ్యాణి సింగ్ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. చండీగఢ్లో ఆరేళ్ల క్రితం జాతీయ స్థాయి సుఖ్మన్ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ స�
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన ఆవరణలో ఖలిస్థాన్ జెండాల కలకలం రేగింది. అసెంబ్లీ గేటు, ప్రహరీ గోడలపై ఆదివారం తెల్లవారుజామున జెండాలు ప్రత్యక్షమయ్యాయి
Khalistan | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ (Khalistan) జెండాలు దర్శనమిచ్చాయి. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై దుండగులు ఖలిస్థాన్ జెండాలను వేలడాదీశారు. ఆదివారం ఉదయం గుర్తించిన పోలీసులు వాటిని తొలగ�
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ పావులు కదుపుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో ఏ మాత్రం పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర
ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తిన కాషాయ పార్టీ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్ధానంలో అనురాగ్ ఠాకూర్కు పాలనా పగ్గాలు అప్పగించనుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సి�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్పై కాంగ్రెస్ అగ్రనాయకత్వం దృష్టిసారించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం హిమాచల్ ప్రదేశ్ నేతలతో పార్టీ పరిస్ధితిని స�