హిల్ స్టేట్లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాలను కాంగ్రెస్, బీజేపీ విడుదల చేశాయి.
Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్�
Kullu | హిమాచల్ప్రదేశ్లోని కులులో (Kullu) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ కులో సమీపంలోని ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది.
హిమాచల్ప్రదేశ్లోని మనాలీలో ఉన్న 5,289 మీటర్ల ఎత్తయిన మౌంట్ ఫ్రెండ్షిప్ పర్వతాన్ని పర్వతారోహకుడు, కరీంనగర్ ఎక్సైజ్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి అధిరోహించారు. ఈ నెల 13వ తేదీ రాత్రి 22 మందితో కలిస
Road Accident in Una | హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉనాకు ఆనుకొని ఉన్న కుతార్ కలాన్లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ�
ఇప్పటికే 9 రాష్ర్టాల్లో విజృంభణ 27 వేలకు పైగా పశువులు మృతి ప్రస్తుతానికి రాష్ర్టానికి లేని ముప్పు కానీ.. రైతులు జాగ్రత్తగా ఉండాలి వెటర్నరీ అధికారుల సూచనలు పశువుల దిగుమతిపై నిషేధం హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కీలక పదవి రాజీనామా చేశారు. మరో సీనియర్�
షిమ్లా : హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు మండి, చంబా, కాంగ్రా జిల్లాల్లో 20 మంది మృత్యువాతపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. మండిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది, చంబాల
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శనివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి �