Pratibha Veerabhadra Singh | ఆఖరి నిమిషం వరకు సీఎం పదవి కోసం గట్టిగా పోరాడిన హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా వీరభద్రసింగ్కు నిరాశే ఎదురైంది. పీసీసీ మాజీ చీఫ్
Sukhwinder Singh Sukhu | సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్ను ఆదివారం ఆమె నివాసంలో కలుసుకున్నారు.
Sukhwinder Singh Sukhu | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
Sukhwinder Singh Sukhu | హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు సుఖ్విందర్ సింగ్ సుఖు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరుతూ
Sukhwinder Singh Sukhu | హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సీనియర్ నాయకుడు సుఖ్విందర్ సింగ్ సుఖుకే కట్టబెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గిచూపింది. పదవిని ఆశిస్తున్న
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ ర�
సీఎం ఎంపిక కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు. వారి వాహనాన్ని అడ్డుకుని సింగ్ కుటుంబానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎంపిక కత్తిమీద సాములా మారింది.