హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 68 స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస�
Assembly Elections | యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా?
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
Tashigang | ఆ పోలింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నది. అయితే వంద శాతం పోలింగ్ నమోదయింది. గడ్డకట్టించే చలిలోకూడా ప్రజలు తమ ఓటుహక్కు నమోదుచేసుకుని అందరికీ ఆదర్శంగా
Highest Polling Station :హిమాచల్ ప్రదేశ్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. తాషిగ్యాంగ్, స్పిటిలో ఆ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.