భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజవణికిపోతున్నాయి. హిమాచల్ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో జాతీయ రహదారులు సహా 476 రోడ్లన�
హిమాచల్ప్రదేశ్లోని హహీర్పూర్ జిల్లాలో కలుషిత నీరు తాగడంతో 535 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని డజన్ల కొద్ది గ్రామాల్లో జల్ శక్తి శాఖ పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితమయింది.
Snow fall | శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర�
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పే�
Dharamshala | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో (Dharamshala) స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని
Vikramaditya Singh | హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురుకి క్యాబినెట్లో చోటు కల్పించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ�
Himachal Pradesh | నిద్ర సరిగా రావడం లేదని, పీడకలలు వస్తున్నాయని ఓ యువకుడు తన జీవితాన్ని ముగించాడు. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో చోటు చేసుకుంది.
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ�
Sukhwinder Singh Sukhu | కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ నాయకుడు
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి