Himachal Pradesh | ఉత్తర భారతదేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా హిమాచల్ప్రదేశ్లో భూ కంపం
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
Tashigang | ఆ పోలింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నది. అయితే వంద శాతం పోలింగ్ నమోదయింది. గడ్డకట్టించే చలిలోకూడా ప్రజలు తమ ఓటుహక్కు నమోదుచేసుకుని అందరికీ ఆదర్శంగా
Highest Polling Station :హిమాచల్ ప్రదేశ్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. తాషిగ్యాంగ్, స్పిటిలో ఆ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
దేశంలో ఓట్ల కోసం మిఠాయిలు (ఉచితాలు) పంచిపెట్టే సంస్కృతి బాగా పెరిగిపోయిందని, ఉచితాల సంస్కృతిని అడ్డుకోవాలంటూ గత జూలైలో ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఉచితాల కారణంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతో ఆవేదన చె
‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగా�
Gulamnabi Azad | కొంత కాలం క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్న సీనియర్ పొలిటీషియన్ గులాంనబీ ఆజాద్.. తాజాగా కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్ శరణ్ నేగి(106) శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేగి అంత్యక్రియల్లో కేంద్ర ఎన్నికల
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న
Priyanka Gandhi Vadra | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్షోలు, బహిరంగసభలతో
Priyanka Gandhi | హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు
త్వరలో జరుగుతున్న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కీలక ఎన్నికల అంశంగా మారనున్నది.
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుండగా.. కాషాయపార్టీని గద్దె దించి అధి�