సీఎం ఎంపిక కోసం వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు. వారి వాహనాన్ని అడ్డుకుని సింగ్ కుటుంబానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసె
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించి స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం ఎంపిక కత్తిమీద సాములా మారింది.
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే సీఎం పదవిని చేపట్టేదెవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం షిమ్లాలో
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతుండటంతో సీఎం జైరాం ఠాకూర్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 68 స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస�
Assembly Elections | యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకొంటుందా?
Punjab | పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.