రాష్ర్టాల సంక్షేమ పథకాలపై కేంద్రం గొడ్డలి ఉచిత పథకాలు ప్రకటించకుండా కుట్రలు ఆర్థిక నిర్వహణ పేరుతో నిధులకు అడ్డుకట్ట త్వరలో ఐదు కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు విపక్షాలు గెలవకుండా ముందే పక్కా ప్లా�
ధర్మశాల: ఉక్రెయిన్, రష్యాకు చెందిన ఓ జంట.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే హిమచల్ప్రదేశ్లోన
Monkeypox | హిమాచల్ప్రదేశ్లో మంకీపాక్స్ (monkeypox) కలకలం సృష్టిస్తున్నది. సోలన్ జిల్లాలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదయింది. బద్ది ప్రాంతానికి చెదిన ఓ వ్యక్తి మంకీపాక్స్
సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలకు నాలుగు అంతస్తుల బిల్డింగ్ పేక ముక్కలా కూలిపోయింది. అయితే ముందుగానే అందులోని వారిని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. హిమాచ�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించిం�
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కులులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం రోడ్షో నిర్వహ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హిమాచల్ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా మహిళల వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ లిఫ్టర్ వీ సాహితి కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల జూనియర్
సిమ్లా: ఎత్తైన ప్రాంతంలో రోప్ వేపై ఒక కేబుల్ కార్ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో అది ముందుకు కదలలేదు. దీంతో అందులో చిక్కుకున్న పది మందికి పైగా పర్యాటకులు భయాందోళన చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన�
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కుమార్తె కళ్యాణి సింగ్ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. చండీగఢ్లో ఆరేళ్ల క్రితం జాతీయ స్థాయి సుఖ్మన్ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ స�
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ భవన ఆవరణలో ఖలిస్థాన్ జెండాల కలకలం రేగింది. అసెంబ్లీ గేటు, ప్రహరీ గోడలపై ఆదివారం తెల్లవారుజామున జెండాలు ప్రత్యక్షమయ్యాయి
Khalistan | హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీపై ఖలిస్థాన్ (Khalistan) జెండాలు దర్శనమిచ్చాయి. ధర్మశాలలోని అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై దుండగులు ఖలిస్థాన్ జెండాలను వేలడాదీశారు. ఆదివారం ఉదయం గుర్తించిన పోలీసులు వాటిని తొలగ�
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది.