సిమ్లా : అక్రమంగా సాగుచేస్తున్న గసగసాల పంటను(పాపీ ప్లాంట్స్)ను పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలోని చౌహర్ లోయలో చోటుచేసుకుంది. 16.5 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూమిలో కొ
ధర్మశాలలో భూకంపం | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
కరోనా కాలంలో తానిష్టపడిన అమ్మాయిని మనువాడేందుకు ఒక్కడే ఆమె ఇంటికెళ్లి తాళి కట్టి ఇంటికి తెచ్చుకుని ఈ కాలం పిల్లగాండ్లకు ఆదర్శంగా నిలిచాడు ప్రన్షుల్ సైనీ
దేశంలోనే అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ స్పితి జిల్లాలో దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు
ఓ వైపు కరోనా తీవ్రతతో దేశం అల్లాడుతోంది. ఇంకోవైపు అకాల వర్షాలు, హిమపాతం హిమాచల్ ప్రదేశ్ ని వణికించేస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలోని రాలి ప్రాంతంలో ఎన్హెచ్ 5 ని హిమపాతం కారణంగా మూసివేశారు. ఇక సిమ్లాలోని
స్టార్ సెలబ్రిటీల నివాసాలు ఎంత రిచ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఇళ్లను కనుక మనం చూస్తే స్వర్గంకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. మిగతా వారి ఇళ్లేమో కాని హిమాచల్ ప్రదేశ్లోని మంచ