కరోనా కాలంలో తానిష్టపడిన అమ్మాయిని మనువాడేందుకు ఒక్కడే ఆమె ఇంటికెళ్లి తాళి కట్టి ఇంటికి తెచ్చుకుని ఈ కాలం పిల్లగాండ్లకు ఆదర్శంగా నిలిచాడు ప్రన్షుల్ సైనీ
దేశంలోనే అతి ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని లాహాల్ స్పితి జిల్లాలో దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు
ఓ వైపు కరోనా తీవ్రతతో దేశం అల్లాడుతోంది. ఇంకోవైపు అకాల వర్షాలు, హిమపాతం హిమాచల్ ప్రదేశ్ ని వణికించేస్తున్నాయి. కిన్నౌర్ జిల్లాలోని రాలి ప్రాంతంలో ఎన్హెచ్ 5 ని హిమపాతం కారణంగా మూసివేశారు. ఇక సిమ్లాలోని
స్టార్ సెలబ్రిటీల నివాసాలు ఎంత రిచ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి ఇళ్లను కనుక మనం చూస్తే స్వర్గంకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. మిగతా వారి ఇళ్లేమో కాని హిమాచల్ ప్రదేశ్లోని మంచ
సిమ్లా: శీతాకాలంలో మంచు కురవడం సాధారణమే. కానీ ఇప్పుడు శీతాకాలం ముగిసిపోయింది. హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో అయితే వేసవి ప్రారంభంలో కూడా కొంతవరకు మంచు కురుస్తుంది. కానీ ఇప్పుడు వేసవి ప్�
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ)కి చెందిన ఏకైక మహిళా బస్సు డ్రైవర్ సీమా ఠాకూర్ మరో ఘనత సాధించారు. బుధవారం సిమ్లా-చండీగఢ్ మధ్య ఇంటర్ స్టేట్ రూట్లో తొలిసారి బస�
సిమ్లా: దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే ఉత్తరాదిలోని హిమాలయాల పరిసర రాష్ట్రాల్లో మాత్రం భారీగా మంచు కురుస్తున్నది. హిమాచల్ప్రదేశ్లోని పలు గ్రామాల్లో మంచు దూదిలా పరచుక�
సిమ్లా: శీతాకాలంలో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో మంచు కురవడం సాధారణమే. కానీ ఇప్పుడు శీతాకాలం దాదాపు ముగిసిపోయింది. దక్షిణాదిలోనైతే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో హిమాచల్ప్రదేశ్ల�
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో గల ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో ఇండియన్ ఆర్మీ మార్చి 18 నుండి 25వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. రిజిస్టర్డ్ అభ్యర్థులకు మార్చి 14 నుం�
షిమ్లా : హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలో బుధవారం ఘోర దుర్ఘటన జరిగింది. తీసా సబ్ డివిజన్ వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.