అవకాశం ఇస్తే మారతాడా అనేది పరిగణించాలి మరణశిక్ష పడిన కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేరాన్నే కాకుండా నేరస్థుడి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం కోర్టుల విధి అని సుప్రీం కోర్టు పేర్క
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ రోడ్లపై మాంసం విక్రయశాలలను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖాళీ చేయించటంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు వారిష్టమున్నది తినటాన్ని
రక్షణ శాఖ స్థలంలో ప్రైవేట్ సంస్థ కార్యకలాపాలా?కేంద్ర ప్రభుత్వం, ఆర్మీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహంన్యూఢిల్లీ, డిసెంబర్ 10: కంటోన్మెంట్ ప్రాంతం లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రైవేట్ క్రీడాసంస్థను అన�
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో తనిఖీలకు, కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్�
high court | సెంబర్ 1 నుంచి హైకోర్టులో పిటిషన్లు, కౌంటర్ పిటిషన్లు సహా ఇతర అన్ని రకాల పిటిషన్లను ఏ4 సైజ్ పేపరుపై ఇరువైపులా ప్రింట్తీసి దాఖలు
Green india challenge | హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగిని�
చట్టాలపై అవగాహన ఉంటే కోర్టులతో పనే ఉండదు లీగల్ సర్వీసెస్ క్యాంప్లో హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత మారేడ్పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమ�
హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, నవంబర్ 12: క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేయడానికి పోలీసులు ఇంకా మేజిస్టీరియల్ కోర్టు ముందు దాఖలు చేయని ముసాయిదా చార్జిషీట్పై హైకోర్టులు ఆధారపడకూ�
ఆమె కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల పరిహారం కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం హైకోర్టుకు ఏజీ వివరణ హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మరియమ్మ మృత�
high court reserved judgment | హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్రెడ్డి ధర్మాసనం మూడు పిటిషన్లపై
గిరిజన విద్యా సంస్థలు | గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునః�