అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గను పెట్టుకొని తిరిగేవారిపై చర్యలు చేపట్టాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది. ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై దాఖలైన ప్రజాప్ర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు ఆధ్వర్యంలో
మహిళలకు ‘లా’ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదంటూ కలకత్తా, పాట్నా హైకోర్టులు తీర్పునిచ్చాయి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు అనుమతివ్వాలని కార్నెలియా సోరాబ్జీ 1921ల
వీరిలో ఏడుగురు సీనియర్ లాయర్లు అందులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు పదికి పెరగనున్న మహిళల సంఖ్య హైకోర్టుల చరిత్రలోనే ఇదొక రికార్డు రాష్ట్ర హైకోర్టుకు కొత్తగ
High court | హైకోర్టు (High court) జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. వారిలో న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయ్ భాస్కర్రెడ్డి,
DH Srinivasa rao | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, జనవరి 17 : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం
12న అత్యవసర కేసుల విచారణ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టుకు ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 8, 9, 16 (శని, ఆదివారాలు) కలిపి వరుసగా 9 రోజుల సెలవుల తర్వాత 17న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. అత
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్