కొవిడ్ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచ�
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న విచారణకు హైకోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఆ కేసులను ఏలూరు (ఆంధ్రప్రదేశ్) కోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన�
అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
వివాహేతర సంబంధాన్ని సామాజిక కోణంలో అనైతిక చర్యగా చూడవచ్చని, అయితే ఇదే కారణంతో దుష్ర్పవర్తనగా పరిగణించి పోలీస్ సర్వీస్ నిబంధనల కింద పోలీస్ను సర్వీస్ నుంచి తొలగించలేరని గుజరాత్ హై
జల విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను అడ్డుకొనేందుకు ఏపీ రైతుల పేరిట చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. అంతర్ రాష్ట్ర జల వివాదాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ ర్యాలీ, మోదీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హై�