ఉపాధ్యాయ పోస్టుల ని యామకానికి సంబంధించిన జీవో 25లోని నిబంధనలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది.
మ మధ్య వాణిజ్య వివాదానికి సంబంధించిన కేసులను పరిగణనలోకి తీసుకోకుండా ఆస్తులను జప్తు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) హైకోర్టులో పి
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వ
సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరించిన ఐటీ నిబంధనలు ప్రభుత్వాధికారులకు అపరిమితమైన అధికారాలను ఇస్తున్నాయని బాంబే హైకోర్టు చెప్పింది.
నోటరీతో కొనుగోలు చేసిన 125 గజాలలోపు స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జూలై 26న జారీచేసిన జీవో 84 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.