ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ వైస్చాన్స్లర్ నిర్ణయం తీసుకొన్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
కేసు నమోదైన 180 రోజుల్లోగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోతే నిందితుడు బెయిల్ పొందేందుకు అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పింది. గంజాయి రవాణా కేసులో పోలీసులు 180 రోజులైనా చార్జిషీటు వేయలేదని, అయినా కింది కో�
సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీఒక్కరి
ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధా
ఆంధ్రప్రదేశ్ విభజనకు ఒకరోజు ముందు ఉమ్మడి రాష్ట్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడాన్ని పాలనా వ్యవస్థపై ఆడిన నాటకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే
కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదం�
కోర్టు ధికరణ కేసులో సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోర్టుల పట్ల గౌరవం ఉందని, కించపరిచేలా మాట్లాడలేదని, అంటూ, జరిగిన దానికి బేషరతుగా క్షమాపణ తెలియజేస్
రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు తెలంగాణ, ఏపీలకు విభజన చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు