గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది
తనకు న్యాయం చేయలేకపోతే భారత్కు అయినా పంపాలని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ లాహోర్ హైకోర్టును వేడుకున్నది. తన 1,400 చదరపు అడుగుల ఇంటిని కబ్జాదారుల నుంచి తిరిగి ఇప్పించాలని
భార్యాభర్తల కేసులో హైకోర్టు తీర్పు హైదరాబాద్, మే 28, (నమస్తే తెలంగాణ): కక్షిదారులు రాజీపడి లోక్ అదాలత్లో ఒప్పందం (అవార్డు) చేసుకొంటే.. దానిని సమీక్షించే అధికారం కింది కోర్టులకు లేదని హైకోర్టు స్పష్టంచేసి
హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): క్రిమినల్ కేసులు విచారణలో ఉండగా నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు నిర్దిష్ట కాలానికి పాస్ పోర్టు జారీ చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. 1993 నోటిఫ�
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో స్థానిక అధికారులు సహకరించడంలేదని, ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు నివేదికను సీబీఐ అధికారులు శ
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
హైకోర్టుకు ప్రభుత్వం వివరణ విచారణ ముగించిన ధర్మాసనం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి జరిగిన భూసేకరణతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. వర్సిటీల్లో విద్యాబోధనే లక్ష్యంగా ఉండాల�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల