ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్ధినికి తెలంగాణలో నివసిస్తున్నట్టు ధ్రువపత్రం ఎలా ఇస్తారని అలంపూర్ తాసిల్దార్ను హైకోర్టు నిలదీసింది.
హైకోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (న్యాయసేవా సదన్) కార్యాలయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే గురువారం ప్రారంభించారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ తేదీ సోమవారం హైకోర్టు నుంచి కింది కోర్టుల వరకు సెలవు ప్రకటిస్తూ గురువారం హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, ట్రిబ్యునల్, లేబర్, కిందిస్థాయి
ప్రైవేట్ నిర్వహణలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమి కేటాయింపుతోపాటు ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు జారీచేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా
మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సర్వే నం 582, 583లో రూ.కోట్ల విలువైన 55 ఎకరాల భూమి ఆక్రమణకు గురికావడంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అది ప్రభుత్వ భూమేనని తేలితే చట్ట ప్రకారం వెంటనే స్వాధీన
మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ఔట్ నోటీసును ఉపసంహరించుకున్నట్టు ఏపీ సీఐడీ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. లుక్ఔట్ నోటీసును రద్దు వివరాలను ఇండియన్ ఇమ్మిగ్రేషన్ బ్యూరోకు ఈ-మెయిల్
తెలంగాణలో కొనసాగుతున్న ఆరుగురు కేంద్ర సర్వీస్ అధికారుల బదిలీ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్కుమార్ కేసులో వెలువరించిన తీర్పునే అమలు చేయాలని కేంద్రం హైకోర్టును కోరింది.
రాష్ట్ర హైకోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ జీ అనుపమ చక్రవర్తికి సోమవారం ఘనంగా వీడోలు పలికారు. వీరిలో జస్టిస్ లక్ష్మణ్ రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ అనుప�