హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�
High Court | హైకోర్టుకు (High Court) నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు నేడు ప్రమాణం స్వీకరించనున్నారు. ఉదయం 9:45 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరుగనున్న కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస�
రాష్ట్ర హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోది
రాష్ట్ర హైకోర్టుకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన 12 మందిలో కేంద్రం పది మందికి ఆమోదం తెలిపింది. ఆ పది మంది పేర్లను ఆమోదం కోసం రాష్ట్రపతికి నివేదించింది. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమో�
తమకు అనుకూలంగా తీర్పివ్వాలని ఏకంగా హైకోర్టు జడ్జితోనే బేరమాడాలని ప్రయత్నించాడో లాయర్. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ బీ సరఫ్ ముందుకు ఓ కేసు విచారణకు వచ్చింది
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటి
ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని...
వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని...