ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేయాలంటూ ఇక్కడి రైతులు 99 శాతం మంది తమ భూములను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాల్టి విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అభి�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎ�
కొవిడ్ థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. థర్డ్ వేవ్ ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అంచ�
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులపై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న విచారణకు హైకోర్టు శుక్రవారం ముగింపు పలికింది. ఆ కేసులను ఏలూరు (ఆంధ్రప్రదేశ్) కోర్టుకు బదిలీ చేసింది. హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన�
అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
వివాహేతర సంబంధాన్ని సామాజిక కోణంలో అనైతిక చర్యగా చూడవచ్చని, అయితే ఇదే కారణంతో దుష్ర్పవర్తనగా పరిగణించి పోలీస్ సర్వీస్ నిబంధనల కింద పోలీస్ను సర్వీస్ నుంచి తొలగించలేరని గుజరాత్ హై
జల విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణను అడ్డుకొనేందుకు ఏపీ రైతుల పేరిట చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. అంతర్ రాష్ట్ర జల వివాదాలపై విచారణ జరిపే అధికారం తమకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.