రాష్ట్రంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను నిలిపివేసేందుకు హైకో ర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రక్రియ మొదలైనందున ప్రస్తుత దశలో స్టే విధించలేమని ప్రకటించింది.
కాంగ్రెస్ వార్రూం కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉత్తరప్రదేశ్ తపాలా శాఖలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం అంకుర్ గుప్తా 28 ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలించింది. మెరిట్ సాధించినప్పటికీ అంకుర్ గుప్తాను వొకేషనల్ స్ట్రీమ్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర�
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు కారణాలను రాతపూర్వకంగా సదరు నిందితుడికి తెలియజేయడం తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్ప
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్పై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు వేసిన పరువు నష్టం దావాను నిబంధనలకు అనుగుణంగా కాగ్నిజెన్స్ తీసుకోవాలని కింది కోర్టును హైకో ర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం తిరిగి విచారణ చ
నాసిరకం విత్తనాల అమ్మకందార్లపై పోలీసులు ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను అమలుచేయడం సమర్థనీయమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నాసిరకం విత్తనాలను విక్రయించడం అంటే సమాజంలో అశాంతిని కలిగించడమేనని పేరొ�
అరుణోదయ కళాకారిణి విమలక్కకు సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమ
ఓటర్ల జాబితాలో సవరణపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)కు విన్నవించుకోవాలని తెలిపింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాల�
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్పై విచారణ మళ్లీ వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబు బెయిల్ పిటిషన్పై గురువారం ఉదయం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల�
హై కోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్రావు-పీవీ నాగమణి హత్య కేసులో నిందితులు ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 సీమంతుల చిరంజీవికి పెద్దపల్లి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నెల 28న జరగాల్సిన ఎన్నికలను హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ లేబర్ కమిషనర్ మంగళవారం ప్రకటించారు.
జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌంటర్లు ద�
సింగరేణి (Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి అభ్యర్థణ మేరకు డిసెంబర్ 27న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్ను వా