క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్ల
ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అన్ని లిక్కర్ బాటిళ్లపై ఇప్పటికే ‘ఆరోగ్య హెచ్చరిక’ చేసే సంకేతం ఉన్నదని, చట్టాల మేరకు ఇది ఉంటుందే తప్ప.. వ్యక్తిగత అభిప్రాయం, ఇష్టం మేరకు ఉండదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది.
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 10.05 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 2019 జనవరి 1న తెలంగాణ హై
హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ
ఆ పని చేయాల్సింది ఎన్ఎంసీనే ఆ తర్వాతే సీట్ల సర్దుబాటుకు వీలు హైకోర్టులో రాష్ట్ర సర్కారు అఫిడవిట్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రద్దు చేసిన మెడికల్ సీట్లకు ప్రత్యామ్నాయంగా సీట్లు పెంచాల్సింది జ
ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్
అలాంటి ఉత్తర్వులు కోర్టులు ఇవ్వవు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవు వృద్ధ జంట పిల్ను కొట్టేసిన హైకోర్టు హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): కొడుకు తాగుడుకు బానిసయ్యాడనే కారణంతో రాష్ట్రంలో మద్య నిషేధం విధ�
అధికారులకు హైకోర్టు ఆదేశం ప్రభుత్వ వివరణపై సంతృప్తి హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని శిశు సంరక్షణ గృహాలను ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీ చేసి, లోటుపాట్లను సరిచేయాలని జిల్లా కలెక్టర�
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు, నాటి డైరెక్టర్ల నుంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన కేసును ఆరు నెలల్లోగా పరిషరించాలని సిటీ సివిల్ కోర్టును హైకోర్టు ఆదేశించి�