తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీ�
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సహా ఆరు హై
హైకోర్టులో రాష్ట్రం వాదన హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభ�
ఏపీ ప్రభుత్వం రూ.4,774 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో తెలంగాణ జెన్కో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ జెన్ కో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, పెన్షన్ అండ్ గ్రాట్యు�
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీట్ల �
తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదంటూ ఏపీ జెన్కో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నది. తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలు 2021 ఆగస్టు నాటికి అసలు, వడ్డీ మొత్తం కలి
తెలంగాణ వ్యాప్తంగా 450 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను వేర్వేరు కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు వీలుగా సీట్లు ఉన్నాయో లేవో తెలియజేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ధికారం కేసులో ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో ఇస్లాం ఫోబియా, ఇస్లాం కొవిడ్ వైరస్ జిహాద్, త�
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లందు పట్టణంలో
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సతీసమేతంగా దర్శించుకొన్నారు. ఆదివారం సాయంత్రం యాదాద్రికి చేరుకొన్న ప్రధాన న్యాయమూర్తి నేరుగా స్వయంభూ
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె