పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�
హైదరాబాద్లో వచ్చేనెల 8, 9న నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆదివారం ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీతోపాటు హెచ్ఐసీ�
సినిమాటికా ఎక్స్పో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, సినిమాకు సంబంధించిన టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలుస్తుందనే �
పాతతరం రాజకీయ నేతలకు కాలం చెల్లిందని.. కొత్త తరం రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘భారత�
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
‘తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. అందుకే ఇక్కడ ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. దానికి ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్ట్కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు అభివృద్ధి చేస్తాం’ అని రా�
తెలంగాణలో హరిత ఇం ధనాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కొత్త పాలసీని రూపొందిస్తున్నది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. సం బంధిత ముసాయ
గ్రీన్ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న సమావేశం నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సమావేశంలో భాగస్వామ్య సంస్థలు, ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను (జీహెచ్ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తె�
గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందన�
ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం. రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, సదస్సు కోసం రూ.9.45 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కార్యక్రమాన�
కమ్మవారిలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కమ్మవారంటేనే అమ్మలాంటి వారని, అమ్మ వలె ఆకలి చూస్తారని అన్నారు. నేలను నమ్ముకొని కష్టపడి పని చేసేవారు కమ్మవ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్'కు మళ్లీ వేళైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభం క�