సాధారణంగా వైద్యులకు వారం లేదా నెలలో ఒక చాలెంజ్ కేసులు వంటివి వస్తుంటాయని, ఎన్ఐసీయూలో వైద్యులకు రోజుకు ఒక చాలెంజ్ ఉంటుందని బాహుబలి ఫేం దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
సరికొత్త డిజైన్లతో కూడిన వస్ర్తాలు, ఆభరణాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో దసరా, గణపతి పండుగలను పురస్కరించుకొని సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పేరిట ఏర్పాటు చేశారు. ఈ కా�
ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు శారీరక వ్యాయమాలు చేసే విధంగా వసతులను కల్పించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో కూకట్పల్లి, హైటెక్ సిటీ వద్ద ఏర్పాటు చే�
సకల జనుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో విజయవంతంగా సాధిస్తున్నామని చెప్పారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హెచ్ఐసీసీలో కన్నుల పండువగా కొనసాగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి�
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పు
భారత్లో ఆకాశహర్మ్యాల (స్కైస్క్రాపర్ల) రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (ఇండియా) సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కే రాజ్కు�
సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నా రు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు అండగా ఉం టూ, వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు.
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జువెల్స్ ఎగ్జిబిషన్ను ప్రముఖ నటి నిత్యా నరేశ్తో కలిసి హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, చైర్మన్ అభయ్ పీ డొమినిక్ శుక్రవారం ప్రారంభించారు.
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె