హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 జరుగనున్న ఈ సమావేశానికి రెండు వేల మందితో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్�
హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ప�
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ ముస్తాబవుతున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే ప్రతినిధులకు ఎలాంటి లో
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల
పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ విధానాలు దోహదం క్రెడాయ్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు మాదాపూర్, డిసెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అమలుచేసిన సంస్కరణలే రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధిక�
బిల్డర్లకు ప్రామాణిక నిర్వహణ విధానాలపై అవగాహన మూడో ఎడిషన్ క్రియేట్ అవార్డులు ప్రదానం పాల్గొననున్న 850మంది క్రెడాయ్ సభ్యులు క్రెడాయ్ చైర్మన్ సీహెచ్ రామచంద్రారెడ్డి సిటీబ్యూరో, డిసెంబర్ 9(నమస్తే త�
CJI NV Ramana | కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు.
CM KCR: హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన IAMC సదస్సులో సీఎం కేసీఆర్ పాల్�
ప్రపంచ దేశాలతో పోల్చితే ప్రమాదకర స్థితి శాపంగా మారుతున్న మన జీవన విధానం సీఎస్ఐ-21 సదస్సులో నిపుణుల హెచ్చరిక హెచ్ఐసీసీలో ప్రారంభమైన 73వ సదస్సు వెయ్యికిపైగా దేశ, విదేశీ ప్రతినిధుల హాజరు డాక్టర్ కేబీ బక్ష
మలక్పేట : డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అందులోని వివిధ రకాల వృత్తి, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలపై విస్తృత సమాచారం కలిగిన పుస్తకాన్ని అందుబాటులోకి తేవటం అభినందనీయమని ఐటీ, మున్సిఫల్ శాఖ
మాదాపూర్ : ప్రముఖ డిజైనర్ల చేతుల మీదుగా తయారు చేయబడిన వస్త్రాలు, ఆభరణాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురువారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో హై లైఫ్ బ్రైడ్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనకు మి�
TRS Plenary | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్