minister ktr | త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార�
ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ (పీ అండ్ జీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎల్వీ వైద్యనాథన్ నేతృత్వంలో సంస్థ ప్రతినిధిబృందం సోమవారం నోవాటెల్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయింది.
ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్ 3.0’పై నవంబర్ 3, 4న హెచ్ఐసీసీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నది.
అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబ
హెచ్ఐసీసీలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం నలుమూలల నుంచితరలివచ్చిన ప్రజాప్రతినిధులు ఆహూతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశానికి తెలంగాణే ఆశా�
CM KCR | విశ్వమానవుడిగా పిలుచుకునే.. మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ప్రస్తుతం అందరం చూస్తున్నామని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించార
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
నాస్కాం జీసీసీ కాంక్లేవ్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు తమ రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకున్నాయని రాష్ట్ర ఐట
పార్టీ సోషల్ మీడియా సైట్లు, క్యూఆర్ కోడ్తో డిజిటల్ కంటెంట్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నగరంలో హెచ్ఐసీసీ వేదికగా బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘టీఆర్ఎస్ టెక్�
MP K Keshava rao | దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటాని