మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జువెల్స్ ఎగ్జిబిషన్ను ప్రముఖ నటి నిత్యా నరేశ్తో కలిసి హైలైఫ్ ఎగ్జిబిషన్ ఎండీ, చైర్మన్ అభయ్ పీ డొమినిక్ శుక్రవారం ప్రారంభించారు.
ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
minister ktr | త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార�
ప్రోక్టర్ అండ్ గ్యాంబల్ (పీ అండ్ జీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎల్వీ వైద్యనాథన్ నేతృత్వంలో సంస్థ ప్రతినిధిబృందం సోమవారం నోవాటెల్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయింది.
ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం కొత్త తరం ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్ 3.0’పై నవంబర్ 3, 4న హెచ్ఐసీసీలో జాతీయ సదస్సును నిర్వహించనున్నది.
అందమైన చందమామ పక్కనే అంతే అందంగా చిరునవ్వులు చిందిస్తున్న ఈ యువతి గగనతలంలో విహరిస్తున్నదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. యునైటెడ్ నేషన్స్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ రెండో కాంగ్రెస్ పేరిట హైదరాబ
హెచ్ఐసీసీలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం నలుమూలల నుంచితరలివచ్చిన ప్రజాప్రతినిధులు ఆహూతులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశానికి తెలంగాణే ఆశా�
CM KCR | విశ్వమానవుడిగా పిలుచుకునే.. మహాత్ముడిని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ప్రస్తుతం అందరం చూస్తున్నామని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఐసీసీలో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించార