మాదాపూర్, జనవరి 6 : మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శక్రవారం ఏర్పాటు చేసిన హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్లో సరికొత్త ఆభరణాలు, వస్ర్తాలు, నాణ్యమైన గృహోపకరణ ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ ఎగ్జిబిషన్ను నటీమణులు రిచా పనాయ్, స్పందన పల్లి, చాంధిని భగ్వానీలు విచ్చేసి నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.