Numaish | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించడం వల్ల.. దీనికి వ�
నగర ప్రజలను అలరించేందుకు గాను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా �
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది.
సంక్రాంతి సెలవుల ముందు హైదరాబాద్ వెళ్లామంటే.. నుమాయిష్ చూడాల్సిందే! మొదటిసారి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూశామో గుర్తులేదు. అమ్మ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు.. పద్మ చిన్నమ్మ మమ్మల్నందర్నీ తీసుకుని వెళ్లినట�
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన శనివారం సైతం కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విభిన్న రకాల లోహ విహంగాల ముందు సెల్ఫీలు దిగుతూ.. స
నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఉప్పల్ ఆర్టీసీ డిపో సమీపంలోని మైదానంలో కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. వినూత్న రీతిలో ఏర్పాట�
డిసెంబర్ 19 నుంచి 21 వరకు మాదాపూర్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో నిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని మార్క్స్ మీడియా సెంటర్
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఈ నెల 12 నుంచి 14 వరకు ఇండోమాచ్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్లో బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ జరగనున్నది. దక్షిణ భారతదేశంలో�