కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను గురువారం నుంచి 13వ తేదీ వరకు ఏడుతరాలకు గుర్తుండేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. సప్తాహం కా ర్యక్రమ వివరాలను బుధవార�
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం యాంత్రిక పద్ధతిలో అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన నిర్వహించినట్లు ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ శ్రీదేవ�
దేవరుప్పులకు చెందిన ప్రముఖ దారు శిల్పి మర్రి గోపాల్రెడ్డి రూపొందించిన శిల్పాలతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో శుక్రవారం ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబ�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న నుమాయిష్లో ఆదివారం సందడి నెలకొన్నది. కరోనా కారణంగా ఎగ్జిబిషన్కు స్వల్ప విరామం అనంతరం ప్రారంభించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున�
నాంపల్లిలోని నుమాయిష్లో కొలువుదీరిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఈనెల 14న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. 15 మంది ఆర్టిస్టులు వేసిన పెయింటింగులను
అమరావతి : చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె విజయవాడలో ‘వసంతం’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న చేనేత వస్త్ర�