వాహన పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ‘ఆటో ఎక్స్పో 2023’ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రెండు రోజులు ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించండగా..ఆ తర్వాత ఐదు రోజుల పాటు సం
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కొత్త ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ‘నుమాయిష్'(అంతర్జాతీయ ఎగ్జిబిషన్) సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 1నుంచి 15వరకు �
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
నిట్లో మూడు రోజులుగా నిర్వహించిన టెక్నోజియాన్ ఆదివారం ముగిసింది. చివరి రోజు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చి 65 ఈవెంట్లను తిలకించారు. టెక్నోజియాన్ కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిం�
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు తమ మేదస్సుకు పదును పెట్టారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తమదైన రీతిలో ఎగ్జిబిట్లు ప్రదర్శించి ఔరా అనిపించారు. సంగారెడ్డిలోని
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు అన్నారు. సూర్యాపేటలో మూడ్రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప�
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని దాని సాధనకు కృషి చేయాలని, విద్యార్థుల ఆసక్తిని గమనించి ఉపాధ్యాయులు వారిని ఆదిశగా ప్రోత్సహించాలని తుంగతుర్తి, నల్లగొండ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, కంచర్ల భూ�
జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప�
చిట్టి మెదడుకు గట్టి పదును పెట్టి విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అద్భుతంగా ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం, సృజనాత్మకతను వెలికి తీసి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి అన్న�
ఒక్కొక్కరిది ఒక్కో హాబీ.. కొందరికి మొక్కలు పెంచడం ఇష్టమైతే.. మరికొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలాగే చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే నాణేలు, కరెన్సీలను సేకరించడం చాలామందికి ఉన్న ప్రత్యేక హాబీ. ఇదే అభ