విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఆదివారం జూరాలకు 3,80,200 క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 4,83,766 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నద
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష కార్యాచరణలో నిమగ్నం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు, ఇంకా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు పడటంతో పలు కాలనీలు, బస్తీలు, కొన్ని ప్రాంతాలు
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాశ్ మహంతి సూచించారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతోపాటు జూరాలకు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీ వరద వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదివా రం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,82,000 కూసెక్కులు నమోదు కాగా 45 గేట్లు ఎత్తి 3,88,683 క్యూస
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఆదివారం డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉపముఖ్యమంత�
మండలంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద చెరువు నిండింది. అదే గ్రామానికి చెందిన రామస్వామి తన కొడుకు రామకృష్ణ, బిడ్డ రేణుక ఇద్దరు మూగవాళ్లు.
తెగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలో కి తీసుకురావాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇబ్రహీంబాద్ సమీపంలోని చించోల�
భారీ వర్షాల నేపథ్యంలో ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్యార్డు, నాగారం రో
తాడూరు మండలంలో ని సిర్సవాడ, పాపగల్ గ్రామాల మధ్యలోని దుందుభీ వాగుకు తీవ్ర వరద వస్తున్నది. ఈ వరదల్లో 200 గొర్రెలు, ఇద్దరు కాపరులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వా డ్
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు.
భారీ వర్షాలతో వరంగల్ రీజియన్ పరిధిలో 208 బస్సులను రద్దు చేసినట్లు ఆర్ఎం విజయభాను తెలిపారు. కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తుండడంతో ఏటూరునాగారం, మంగపేట వైపు బస్సులను నిలిపివేసినట్లు, అలాగే నర్సంపేట-వరం�
భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో రైలు పట్టాలు వరద నీటితో కొట్టుకుపోవడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి, కుదించి ఆదివారం నడిపించారు. విజయవాడ-సికింద్ర
మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం వరకు విరామం లేకుండా కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీ�
జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జమయమయ్యాయి.