House collapse | భారీ వర్షానికి(Heavy rains) ఇల్లు కూలడంతో(House collapse) తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా(Narayanapet district) కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
Khammam | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరదగా వరద పోటెత్తుత్తున్నది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో వాగు పరివాహకంలోని 15
Heavy Rains | తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. తెలంగాణ - ఏపీ మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్ర�
Heavy rains | వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఖమ్మం(Khammam) కాలువ ఒడ్డు వద్ద త్రీ టౌన్ ప్రాంత ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు వ్యత�
Heavy rains | ములుగు(Mulugu) జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా ఎడతెరిపిలేపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి.
Red Alert | వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వాగులువంకలు పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా కనుచూపుమేరంతా వర్షంనీర�
Heavy rains | భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుభి వాగు(Dundubhi river) ఉధృతంగా ప్రవహిస్తున్నది. 200 గొర్లతో సహా ఇద్దరు గొర్ల కాపరులు(Shepherds) దుండిభి వాగులో చిక్కుకున్నారు.
AP Rains | భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసాధారణ వర్షాల వల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని తెలిపారు. వత్సవాయిలో 32 సెం.మీ.వర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాలపై చంద్ర�
Heavy rains | నాగర్కర్నూల్ జిల్లాలో మన్ననూర్ చెక్ పోస్ట్ను(Mannanur Check Post) అధికారులు మూసివేశారు. అధిక వర్షపాతం కారణంగా ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైల�
Telangana | భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. �
Harish Rao | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఎక్కడికక్కడ అత్యవసర సేవలు అందించేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు సూ�