Vikarabad | మండలంలోని కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయాలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి
ఆరుగాలం శ్రమించిన అన్నదాతలను అకాల వర్షం శోక సంద్రంలోకి నెట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షం.. కర్షకులకు తీవ్రమైన కష్టనష్టాలను మిగిల్చింది. పంట కాలపు రెక్కల కష్టానికి రెండు
కొన్నిరోజులుగా అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలోని కోమట్పల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద�
వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి జిల్లాలో కోతకొచ్చిన వరి పొలాలు దెబ్బతిన్నాయి.
పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆర�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ మండలం ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహిస్తూ రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఖమ్మం-కోదాడ
భారీ ఈదురుగాలులు, అకాల వర్షం అన్నదాతకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షంతో మామిడి, అరటి, జీడిమామిడి తోటలతోపాటు వరి, మిర్చి, పొగాకు పంటలకు భారీ నష్టం వాటిల్లి�
జనగామ జిల్లాలో ఉరు ములు, మెరుపులతో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులతో కురిసి న వర్షం చేతికొచ్చిన వరి పంట, మామిడి తోటలకు కొంత నష్టం చేశాయి. రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామ పంచాయతీ పరి�
సిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. వడగండ్ల వానకు రైతుల ఆరుగాలం కష్ట
సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం వేకువజామున కురిసిన వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లను మిగిల్చింది. అకాల వర్షానికి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. నంగునూరు, సిద్దిపేట రూరల్, సిద్దిప�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అకాలవర్షం కురిసింది. కోటగిరి, రుద్రూర్, నస్రుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రోడ�