ఎడతెరిపిలేకుండా బుధవారం కురిసిన వర్షానికి భద్రాచలం మునిగింది. రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రంలోకి వరద వచ్చిచేరింది. ఆలయ కొం డపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కుంగిపోయింది.
మధ్య ప్రదేశ్లోని సాగర్ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్ భార్గవ మాట్లాడుత�
Delhi Rain | భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ (Delhi Rain) నగరం చిగురుటాకులా వణికిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది 14 ఏళ్లలో జులై నెలలో ఒకే రోజు (highest in a single day) ఈ స్థాయిలో వ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.
ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. బుధవారం రెండు గంటలపాటు వర్షం కురవడంతో, శాసనసభ భవన
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు.
Kerala | రానున్న 24 గంటల్లో కేరళ (Kerala) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
Kerala | కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన స్టేషనరీ వాచ్మెన్ వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�