గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది.
World Health Day | ఒకప్పుడు 60-70 ఏండ్లు వయసులోనూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు 35-40 ఏండ్లకే బీపీ, షుగర్.. 10-15 ఏండ్లకే సోడాబుడ్డి కండ్లద్దాలు.. నెలకొకసారి జ్వరం.. మూడు నెలలకు ఒకసారి దవాఖాన చెకప్లు.. 20 ఏండ్లకే గుండెపోటు మరణాలు.. �
Heart Attack | ఆకస్మిక గుండెపోటు మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడివయస్సు వరకు పలువురు గుండెపోటుతో మృత్యువాతపడుతున్నారు. సడన్గా అపస్మారక స్థితికి చేరుకొని కన్నుమూస్తున్నారు. మృతుల్లో చిన్�
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
కొవిడ్ వేరియంట్ల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తున్నామని, కొవిడ్కు, గుండెపోట్లకు మధ్య సంబంధమేమైనా ఉందా అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్కు శనివారం గుండెపోటు వచ్చింది. శనివారం ఉదయం హనుమకొండలోని తన నివాసం నుంచి ములుగు పర్యటనకు బయలుదేరే క్రమంలో తీవ్ర ఛాతీ నొప్పితో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా జిల్లాలోని 27 గ్రామపంచాయతీలు ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికయ్యాయని మంత్రి సబితారెడ్డి తెలిపారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లాస్థాయి ఉత్తమ గ్�
గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణరక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ�
ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచా యి. కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్ట కిరణ్కుమార్ శనివారం ఉదయం 10.30గంటల ప�
వయస్సుతో సంబంధం లేకుండా (హార్ట్ ఎటాక్) గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయి మృతి చెందారని ప్రతి రోజూ వింటున్నాం.. ఆ సమ యంలో ఆ వ్యక్తికి సరైన పద్ధతిలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఆదిలాబాద్ క�
మరికొన్ని గంటల్లో కూతురి పెండ్లి జరగాల్సి ఉండగా అంతలోనే గుండెపోటుతో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో చోటుచేసుకున్నది.
Heart Attack | సీలింగ్కు వేలాడుతున్న విద్యార్థి పుష్పేంద్ర మృతదేహాన్ని ఇంటి యజమాని చూశాడు. షాక్ వల్ల గుండెపోటు (Heart Attack ) రావడంతో కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.