ప్రాణాంతక గుండె పోటుతో (Health Tips) నిత్యం ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కండరానికి రక్త సరఫరా తగ్గుముఖం పడితే గుండె పోటు ముప్పు పెరుగుతుంది.
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.
గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం�
ఒకసారి హార్ట్ అటాక్కు గురైనవారు అతి తక్కువకాలం బతికే అవకాశం ఉంటుంది. వీరిలో గుండె వైఫల్యం చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది. అయితే, హార్ట్ ఫెయిల్యూర్కు చెక్పెట్టే డ్రగ్ను న్యూజిలాండ్లోని ఆక్లాండ్ �
బలగం మొగిలయ్య నిమ్స్ దవాఖానలో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో వైద్యుల బృందం వైద్య సేవలందిస్తున్నది.
Corona virus | కరోనా మొదలైన కొత్తలో దాని పట్ల ఉన్న భయం చాలామందిలో ఇప్పుడు లేదు. భయం తగ్గడం మంచిదే అయినా కొవిడ్ పట్ల అప్రమత్తత కూడా తగ్గిపోవడమే మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పదే పదే కొవిడ్ బారిన పడటం వల్ల ఇత
గుండెపోటుతో తల్లి మృతిచెందడంతో పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో చోటుచేసుకుంది.