స్వచ్ఛమైన గాలి పీల్చినవాళ్లకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరు అమెరికాలో 15 ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కార్ల నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆ
అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న భక్తుల్లో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు ఐటీబీపీ అధికారి, మరొకరు సేవాదార్ ఉన్నారు.
Heart Attack | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ తనయుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. శ్రీధర్ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్ర�
మనుషులు పుడతారు, మరణిస్తారు. కానీ, కొందరే మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ రెండవ కోవకే చెందినవారే కుసుమ జగదీశ్. ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ఆయన ఎప్పుడూ జనం ఆకాంక్షల వైపే అ�
Heart Attack | ఎక్కువమందికి గుండె నొప్పి వచ్చినా దాన్ని గ్యాస్ నొప్పి అనుకొని ఏదో ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ప్రమాదానికి గురవుతుంటారు. గుండె పనితీరుపై అవగాహన లేకనే చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గు�
‘ఇప్పుడే, నాతో మాట్లాడాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చిన్న వయసు. పెండ్లి కూడా కాలేదు’, ‘ముప్పై ఏండ్లే. నా స్నేహితుడు గుండెపోటుతో పోయాడు’.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటాం. ఒకప్పుడు, అరవై దాటినవారే గుండె వ్
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కొత్తతరం ప్రజా గాయకుల్లో సాయిచంద్ ఒక గాన సునామీ. ఒక సాంస్కృతిక విస్ఫోటనం. మలిదశ తెలంగాణ ఉద్యమ గమనానికి సాయిచంద్ ఒక సాంస్కృతిక రహదారిగా భాసిల్లా డు. తెలంగాణ ఉద్యమ సముద్ర గర్భంలో దాగిన బడబానలాన్ని తన పాట�
Heart Attack | కరోనా మహమ్మారి పుణ్యమా అని ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్లు వస్తున్నాయి. ఒకప్పుడు 40, 50 ఏండ్ల వయసు దాటిన వారిలోనే కనిపించిన కార్డియక్ అరెస్టులు ఇప్పుడు టీనేజర్లనూ వదలడం లేదు. వయసుతోనే కాదు కు�
ప్రముఖ గాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతకు చెందిన సాయిచంద్ తన తండ్రి అడుగుజాడల్లో పేద ప్రజ
గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల సంగారెడ్డి జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 22న చివరిసారిగా పటాన్చెరులో సీఎం కేసీఆర్ ప�
తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్.. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా క
గుండె.. మానవుని శరీరంలో అత్యంత ప్రధానమైంది. పుట్టిన క్షణం నుంచీ అన్ని అవయవాలకూ నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్త్తూనేఉంటుంది. ఒక్క క్షణమైనా విరామం లేకుండా.. మనిషి చనిపోయేంత వరకూ బాధ్యతలు నిర్వర్తించే ఏకై�