Heart Attack | తమ్ముడు గుండెపోటుతో మరణించగా.. అతడి దశదిన కర్మ రోజు అన్న కూడా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట లో చోటుచేసుకున్నది.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు.
Siddique | ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ (Siddique) ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సిద్దిఖీకి డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Spandana Raghavendra | పాపులర్ కన్నడ యాక్టర్, బిగ్ బాస్ కన్నడ సీజన్ 1 విన్నర్ విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) ఇంట విషాదం చోటు చేసుకుంది. విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన (Spandana Raghavendra) సోమవారం ఉదయం బ్యాంకాక్లో కన్నుమూశారు.
ఆర్టీసీ కార్మికులు యుద్ధం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విలీన బిల్లుకు మోకాలడ్డడంపై ఆగ్రహోదగ్రులయ్యారు.న్యాయ సలహా పేరిట కాలయాపన చేస్తుండడంపై మండిపడ్డారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ
ఐటీడీఏ గిరిజన సలహా మండలి చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారు.
గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కా�
Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Heart Attack | ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును
స్వచ్ఛమైన గాలి పీల్చినవాళ్లకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరు అమెరికాలో 15 ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కార్ల నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆ
అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న భక్తుల్లో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు ఐటీబీపీ అధికారి, మరొకరు సేవాదార్ ఉన్నారు.
Heart Attack | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ తనయుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. శ్రీధర్ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్ర�