Boy dies of heart attack | పదమూడేళ్ల బాలుడు(Boy dies) గుండెపోటు(Heart attack)తో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్(Nizamabad)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సర
Heart Attack | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో చోటు చేసుకున్నది. కాగాజ్నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబల్గా పని చేస్తున్న జీ దయాన�
ములుగు జడ్పీ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన జయప్రకాశ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం గుండెప�
ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్ సోదరుడు కుసుమ జయప్రకాశ్ (50) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న జయప్రకాశ్కు బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్య
Mulugu | ములుగు(Mulugu) జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుసుమ జగదీశ్వర్(Kusuma Jagdeeswar) సోదరుడు కుసుమ జయప్రకాశ్(50) గుండెపోటు(Heart attack,)తో మృతి చెందాడు. మల్లంపల్లి గ్రామానికి చెందిన ఆయన హైదరాబాద్లో నివాసముంటున్నాడు. బుధవ�
Dawood Ibrahim | అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..? లేక చనిపోయాడా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై విష ప్రయోగం జరిగిందని వార్తలు వచ్చి
మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగింది. మిగ్జాం తుపాను ప్రజలకు వణుకు పుట్టిస్తున్నది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలులతోపాటు చ�
జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
Heart Attack | దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు (Heart Attack) మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో గుండెపోటు మరణాలు మరీ అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా వెయ్యికిపై�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.