పాఠశాల ఆవరణలోని మైదానం ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. సిరిసిల్ల సమీపంలోని కందికట్కూర్కు చెందిన ఏలేటి శ్రీనివాస్, జ్యోతి దంపతులకు కుమారుడు సాయితేజ (12)కు గుండెలో రంధం ఉన్నది.
గుండె పోటు ముప్పును రక్తపరీక్ష ద్వారా ఐదేండ్ల ముందుగానే గుర్తించవచ్చని ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనం వెల్లడించింది.‘న్యూరో పప్టైడ్-వై (ఎన్పీవై) అనే ప్రొటీన్, దాంతోపాటు బీఎన్పీ అనే హార్మోన్ రక్తంలో
తల్లి మృతి చెం దిన పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన దేవరకద్ర మండలకేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం దేవరకద్రకు చెందిన న ట్టలి అంజమ్మ సోమవారం రాత్రి గుండెపో
పెండ్లి బరాత్లో డ్యా న్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంట నే స్థానికులు దవాఖానకు తరలించినా అప్పటికే మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్లో
అత్త మృతిని తట్టుకోలేక కోడలు హఠాన్మరణం చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెల్లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న
దేశంలో ఇటీవలి కాలంలో పిల్లలు, యువకులు కూడా గుండెపోటుతో కుప్పుకూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ యువకుడు (25)గుండెపోటుతో మరణించాడు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకున్నది
Heart Attack | ఘజియాబాద్ (Ghaziabad)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కొత్త దంపతులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిం�
వచ్చే నెలలో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆ వలసజీవి గుండె మధ్యలోనే ఆగిపోయింది. పెద్దదిక్కు రాక కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది.