బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస
మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Gujarat cardiologist | సుమారు 16,000కు పైగా గుండె సర్జరీలు చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ గుండెపోటుతో మరణించారు. అదీ కూడా 41 ఏళ్ల వయసులో ఆ కార్డియాలజిస్ట్ (Gujarat cardiologist) చనిపోవడం అందరినీ షాకింగ్కు గురి చేసింది.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్లో నిల్చున్న మహిళ క్యూలైన్లోనే కుప్పకూలింది.
పెండ్లి బాజాలు మోగిన కొన్ని గంటలలోనే ఆ ఇంట్లో చావుమేళం మోగింది. నవ దంపతులు గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో జరిగింది. బహ్రిచ్ జిల్లాకు చెందిన ప్రతాప్ యాదవ్ (22), పుష్ప(20) మే 30న వివాహం చేసుకున్నారు.
Newly married couple | కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
Tomato | ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్వెజ్ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. టమాటాను
షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి గ్రౌండ్లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాలలో శుక్రవారం జరిగింది. జగిత్యాలకు చెందిన బూస వెంకట రాజ గంగారాం (54) రోజుమాదిరి�
గుండె పోటు వచ్చిన బాధితులకు కార్డియాక్ రిహాబ్ చికిత్సతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించవచ్చని ఈఎస్ఐ మాజీ వైద్యాధికారి, కార్డియో రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి తెలిపారు.
వేద మంత్రాల సాక్షిగా.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేసిన భర్త దురదృష్ట వశాత్తు గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందాడు. వివాహమై ఏడాదిన్నర అయినా.. భర్తే తన లోకంగా బతికిన ఆ ఇల్లాలు తీవ్ర మనస్తాపం చెంది నీవు లే�
బాలీవుడ్ చిత్రం ‘ఓం శాంతి ఓం’తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నితీష్ పాండే మంగళవారం నాసిక్లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం మంగళవారం మహారాష్ట్ర నాసిక�
పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్న ఓ పదహారేండ్ల బాలుడు అంతలోనే గుండెపోటుతో పరలోకానికి చేరాడు. ఈ హృదయవిదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్లో చోటుచేసుకున్నది.
Asifabad | ఆసిఫాబాద్ : ఓ విద్యార్థి పుట్టిన రోజునే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. మరికొద్ది గంటల్లోనే పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా, అంతలోనే ఆ విద్యార్థి గుండె ఆగిపోయింది. పుట్టిన రోజునే కుమారుడు మరణిం