Beauty Tips | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత తెలిసిందే. అయితే ఉల్లి ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. కోస్తుంటే కండ్లు మండుతాయి కానీ, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో నేత్రవైద్యుడి కంటే ముందు ఉంట�
Skin Care | చర్మ అనారోగ్యానికి అనేక కారణాలు. చాలామంది అలంకరణకు ఇచ్చిన ప్రాధాన్యం చర్మ ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. చర్మం మనశరీరంలో అతిపెద్ద భాగం. మిగతా అవయవాలతో పోలిస్తే.. బాహ్య వాతావరణంలోని సవాళ్లను తట్టుకునేది చర
Alkaline Water | ఆల్కలీన్ వాటర్ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాలు కూడా నయమవుతాయని కొంతమంది నమ్ముతున్నారు. దీంతోఈ నీటికి పెద్ద మార్కెట్ ఏర్పడింది. అసలు ఆల్కలీన్ వాటర్ �
Health Benefits | కూరగాయల అంగడికి వెళ్తే ఆకుపచ్చ ఆకుకూరలు, ఎర్రటి టమాటాలు, తెల్లటి వెల్లుల్లి, పచ్చపచ్చటి దోసకాయలు కనువిందు చేస్తాయి. ఈ రంగులన్నీ మన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించేవే.
హలో డాక్టర్. నా వయసు ఇరవై ఎనిమిది. ప్రస్తుతం ఆరో నెల. మా కజిన్కు రెండేండ్ల క్రితం డెలివరీ అయ్యింది. ఆమెది సిజేరియన్. కాన్పు అయ్యాక కూడా పొట్ట అలానే ఎత్తుగా ఉండిపోయింది. ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే ఎబ్బె�
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం ఆమె భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ క�
Summer | పసిపిల్లలకు వేసవి గండం ఉండనే ఉంటుంది. తగిన ఏర్పాట్లు చేసుకుంటే.. సులభంగానే ఒడ్డున పడవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో డీహైడ్రేషన్ ప్రభావం పొంచి ఉంటుంది.
శరీరంలోని తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, ముక్కు రంధ్రాలు, ఫేరింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు
Palm Jaggery Health Benefits | కరోనా కల్లోలం తర్వాత ప్రతిఒక్కరూ వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధకశక్తి అధికంగా ఉండాలని వైద్యనిపుణులు �
Ashwagandha | పేరులేని వ్యాధికి ‘పెన్నేరుదుంప’ అని నానుడి. పెన్నేరుదుంపనే ఆయుర్వేదంలో అశ్వగంధ అని పిలుస్తారు. ఇది బహుళ ప్రయోజనకారి. కరోనా తర్వాత వాడకం పెరిగింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం అశ్వగంధ ప్ర�
Health | దేశంలోని వయోధికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ, శరీరానికి సరిపడా పోషకాలు అందడం లేదని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.
ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రొటీన్ సప్లిమెంట్ల మీద ఆధారపడక పోవడమే మంచిది. ఆహారం ద్వారా ప్రొటీన్ అందేలా చూసుకోవాలి. భోజనంలో మనకు సరిపడా ప్రొటీన్ దొరుకుతుంది. అయితే ఈ విషయంలో శాకా
హారులు, మాంసాహారుల మధ్�
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెలెనెస్ కార్యక్రమాన్ని చేపట్టిందని డి.ధ ర్మారం ప్రభుత్వ దవాఖాన వైద్యురాలు హరిప్రియ, మున్సి పల్ చైర్మన్ పల్లె జితేందర�