జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్ని, చిన్నాపెద్దా విజయాల్ని నలుగురితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. నలుగురిలోకి వెళ్లడం, నలుగురితో కలిసి భోంచేయడం, కష్టసుఖ�
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు సమాజ సేవలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. సేవా ప్రవృత్తిని అభిరుచిగా మార్చుకుని ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్ట్రీట్
మీరు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలా? ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు మీ దరి చేరకుండా ఉండాలా? అయితే ప్రతిరోజూ సరిపడా నీళ్లు, పానీయాలు తాగితే సరిపోతుందంటున్నారు
ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని డీఎంహెచ్వో వెంకట రమణ అన్నారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్, ఇన్నర్ �
రిమ్స్లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
మారుతున్న ఆహారపు అలవాట్లు, కరోనా తర్వాత పెరిగిన మానసిక, శారీరక ఒత్తిళ్లు ఇలా అన్ని తోడై.. గుండె పనితీరును దెబ్బతిస్తున్నాయి. పది కాలాలు పదిలంగా ఉండాల్సిన హృదయం.. లయ తప్పి..అర్థాంతరంగా ఆగిపోతున్నది
వెదురుతో అనేక ఉపయోగాలు. వివిధ వస్తువుల తయారీలో వెదురు బొంగులు వాడతారు. వెదురు బియ్యమూ తింటారు. ఎన్నో ఔషధ గుణాలున్న వెదురు మసాజ్ థెరపీలోనూ భాగమైంది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు వెదురు మర్దనా మంచి పరిష్కా�
రోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
Telangana Midwifery Care | మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్ర�
Kiwi fruit | ‘సపోటాలా కనిపిస్తుంది. గుడ్డును తలపిస్తుంది. తొలుత పులుపు. తర్వాత తీపి. ఏమిటది?’ - ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివీ అనే చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చ గుజ్జుతో.. పుల్లపుల్లగా తియ్యతియ్యగ
క్యారెట్స్లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. ప�
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
ప్రకృతి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అనిరెడ్డి దివేశ్రెడ్డి రైతులకు సూచించారు.
ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద