పచ్చి బఠానీలు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వీటిని ఉడకబెట్టి లేదా వేయించుకుని తింటుంటారు. ఇలా తింటే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక అనేక రకాల మసాలా వంటకాలు, రైస్ వంటకాల్లోనూ పచ్చి బఠానీలను వేస
మనం రోజూ అనేక కూరగాయలను తింటుంటాం. మాంసాహారం కన్నా శాకాహారం తింటేనే ఎక్కువ కాలం జీవించవచ్చని సైంటిస్టుల అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అందుకనే చాలా మంది మాంసాహారం వదిలి శాకాహారులుగా మారిపోతు�
మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తుంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కానీ చాలా వరకు అలాంటి డ్రై ఫ్రూట్స్ గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి అలాంటి డ్రై ఫ�
జామ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. జామకాయలను కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడమే చాలా కష్టం. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారాలు అనగానే అసలు ఏం తినాలో అంతగా తెలి
ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రక్తహీనత వచ్చేందుకు
మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది మాత్రం రోజూ అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. బేకరీ పదార్థాలు, జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, స్వీట్లను �
అనేక పోషకాలతో నిండిన అరటిపండు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎనర్జీ బూస్టర్గానూ పనిచేస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపం�
మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. అస్తవ్యస్తమైన జీవన విధానం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నిత్యం ఉరుకుల పరుగుల బి
ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం తినడంతోపాటు రోజూ యోగా లేదా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాట
భారతీయులు ఎంతో కాలం నుంచి అల్లంను తమ రోజువారి ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. అల్లాన్ని ఎక్కువగా మసాలా వంటకాలను చేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే అల్లం టీ పెట్టుకుని కూడా తాగుతుంటారు.
చాలా మంది భోజనం చివర్లో పెరుగుతో తింటుంటారు. గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ప్యాకెట్ పాలతో తయారు చేసే పెరుగు కన్నా స్వచ్ఛమైన పాలతో తయారు చేసే పెరుగు ఎంతో రుచిగా ఉంటుంది.
పూర్వకాలం నుంచి మన పెద్దలు కొన్ని విషయాలను చెబుతూ వస్తున్నారు. కానీ మనమే వాటిని సరిగ్గా పాటించడం లేదు. వేప చెట్టు లేని ఊర్లో ఉండకూడదు అని అంటుంటారు. అది అక్షరాలా సత్యం అని చెప్పవచ్చు. ఎందు�