చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలి మడమలు లేదా పాదాలు నొప్పిగా ఉంటాయి. కొందరికి ఈ నొప్పులు చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నొప్పులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు గాను పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను మార్కెట్లో మనకు రకరకా పండ్లు అందుబాటులో ఉంటాయి.
చలికాలంలో సహజంగానే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కీళ్లు పట్టుకుపోయి దృఢంగా మారుతాయి. అయితే కొందరికి నొప్పులు కూడా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చలికాలంలో ఇంకా నొప
ఆయుర్వేదంలో ఎన్నో రకాల పదార్థాలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. చాలా వరకు పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి గురించి పట్టించుకోం. ఇక అలాంటి పదార్థాలు మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజన
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతుంటాయి. పోషకాలు అన్నీ సరిగ్గా లభిస్తేనే మనకు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండగలం. ఇక మన శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నిషియం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడమే కాదు, జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కానీ ప్రస్తుతం చాలా మంది వ్యాయామం చే�
మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే మన ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రిస్తుంది. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల మన మెదడుకు దీర్ఘకాలంల�
చలికాలంలో సహజంగానే మనల్ని శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీరు చాలా చల్లగా ఉంటుంది. దీనికి తోడు వాతావరణం కూడా ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. దీంతో శ్�
మనల్ని ఉత్సాహంగా, చురుగ్గా ఉంచడంలో మెదడు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. కొందరు ఎల్లప్పుడూ బద్దకంగా ఉంటారు. ఏ పనిచేయలేకపోతుంటారు. ఉత్సాహంగా ఉండరు. నీరసం, అలసట కూడా ఉంటాయి.
ముల్లంగి పేరు చెబితేనే చాలా మంది ఆమడ దూరం పారిపోతారు. ఎందుకంటే ముల్లంగి రుచికి చాలా ఘాటుగా ఉంటుంది. వాసనగా కూడా ఉంటుంది. కను ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు.
రోజూ ఉదయం చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. ఉదయం చాలా మంది తినే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పూరీ వంటివి ఉంటాయి. అయితే వీటితోపాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా రోజువారి దినచర్యలో భాగం
భోజనం చేసిన అనంతరం చాలా మంది రకరకాల ఆహారాలను తింటుంటారు. లేదా జ్యూస్లు, ఇతర డ్రింక్స్ను సేవిస్తుంటారు. భోజనం చేశాక కొందరు టీ, కాఫీ తాగుతారు. అయితే వాస్తవానికి భోజనం చేసిన అనంతరం సోంపు గింజలన�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే పోషకాల్లో రెండు రకాలు ఉంటాయి. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అని వ�