పైనాపిల్ పండు చూసేందుకు అంత ఆకర్షణీయంగా ఉండదు. అలాగే రుచి కూడా పుల్లగా ఉంటుంది. కనుక చాలా మంది ఈ పండును తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయితే వాస్తవానికి పైనాపిల్ పండు మనకు లభించిన వరం అనే చె�
మనం బయటకు వెళ్తే మార్కెట్లో అనేక రకాల పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నాయి. కానీ వాటిని మనం అంతగా పట్టించుకోము. అలాంటి పండ్లలో గ్రీన
రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే ఆ స్థితిని డయాబెటిస్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఉత్పత్తి అసలు చేయకపోతే అప్పుడు వచ్చే షుగర్ను టైప్ 1 డయాబెటిస్ అంటారు.
హైబీపీ అనేది ప్రస్తుతం సైలెంట్ కిల్లర్లా మారింది. ఇది ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియడం లేదు. దీంతో లక్షణాలు తెలియడం లేదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. �
బయట మనం ఎన్ని ఆహార పదార్థాలను తిన్నా కానీ ఇంట్లో తయారు చేసి తినే ఆహారాల రుచే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పప్పుతో కలిపి అన్నం లేదా చపాతీలను తింటే వచ్చే రుచే వేరు. ఇలా చాలా మంది ఇంట్లో ఎంతో ఇష్టంగా త�
మనం అప్పుడప్పుడు శరీరానికి మసాజ్ చేయిస్తుంటాం. ఇంట్లో కూడా సొంతంగా శరీర భాగాలకు మర్దనా చేసుకుంటాం. అయితే వాస్తవానికి శరీరం మొత్తానికి లేదా శరీరంలో కొన్ని భాగాలకు మర్దనా చేయడం వల్ల ఎంత
మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. రోజూ కాసేపు సూర్యకాంతిలో మన శరీరం తగిలేలా ఉంటే మన ఒంట్లో విటమిన్ డి తయారవుతుంది. విటమిన్ డి తగినంతగా ఉంటేనే మన ఎముకలు,
ప్రోటీన్లు ఉండే ఆహారాలు అంటే సహజంగానే చాలా మందికి పప్పు దినుసులతోపాటు చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఆహారాలు గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలోనే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ప్రోటీన్లు ఉండే ఆహారాలను తీస
చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే చలికాలంలో చాలా మంది గోరు వెచ్చని నీటిని తాగరు.
రోజూ ఉదయాన్నే చాలా మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. ఉదయాన్నే చల్లని వాతావరణంలో వేడిగా గొంతులోకి టీ వెళ్తుంటే వచ్చే మజాయే వేరు. చాలా మంది ఉదయం బెడ్ టీతోనే తమ రోజును ప్రారంభిస్తుంటారు. చాయ్ లవ�
ప్రస్తుత తరుణంలో చాలా మందికి డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఆఫీసుల్లో పని ఒత్తిడి అధికంగా ఉం
శరీరంలో ఏదైనా భాగంలో కణాల పెరుగుదల అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించడాన్ని క్యాన్సర్గా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల అనారోగ్యానికి, మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణంగా ఉంటున్నద�
మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో మందార పువ్వు మొక్క కూడా ఒకటి. ఇవి అనేక రకాలు ఉంటాయి. అయితే ఒకే రెక్క కలిగిన ఎరుపు రంగు మందార పువ్వుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మందార ప