అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. నేటి ఫ్యాషన్ యుగంలో స్త్రీలు, పురుషులు సన్నగా నాజూగ్గా కనబడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే సన్న�
ఒకప్పుడు కేవలం జీర్ణ సమస్య ఉన్నవారికే గ్యాస్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. శిశువులకు కూడా గ్యాస్ సమస్య వస్తోంది. అంటే ఇది ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థమవుతుంది. ప్రస్తుతం చాలా మంది గ్యాస్ ట్ర�
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది విపరీతంగా మద్యం సేవిస్తూనే ఉంటారు. ఇక కొందరు అయితే మద్యం మళ్లీ దొరుకుతుందో లేదో అని చెప్పి పీకల దాకా సే
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుక పేద వర్గాలకు చెందిన వారు కూడా ఈ పండ్ల�
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో ఉన్నవారికే డయాబెటిస్ వచ�
ప్రస్తుతం చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల బిజీ యుగంగా మారడంతో చాలా మంది పని ఒత్తిడితోపాటు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా �
అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. శరీరంలో పేరుకుపోయిన మొండికొవ్వును కరిగించేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. అయితే అధిక బరువు లేదా పొట్ట ద�
ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత ధనం సంపాదించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వృథాయే. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కొన్ని సూత్రాలను పాటించాల్సి ఉంటుంద�
మన శరీరానికి రక్తం ఇంధనం లాంటిదని చెప్పవచ్చు. ఇది అనేక రకాల పోషకాలను శరీరంలోని కణాలకు, అవయవాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆక్సిజన్ను రవాణా చేస్తుంది. దీంతో శరీర అవయవాలకు ఎప్పటిక�
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్తోపాటు ఇతర పోషకాలు కూడా మనకు లభించాలి. అప్పుడే ఎలాంటి రోగం రాకుండా ఉంటాం. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు లేదా మినరల్స్ వల్ల పల
సీజన్లు మారినప్పుడు మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ఇక ఇప్పుడు చలికాలం మొదలై చాలా రోజులు అవుతోంది. దీంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో సతమతం అవుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్యకరమైన ఆహారాలను తింటే రోగాల బారిన పడతాము. అందుకని మనకు అందుబాటులో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీర పీహెచ్ స్థాయిలు ఎల్లప్పుడూ 7.35 నుంచి 7.45 మధ్య ఉండాలి. రక్తం, శరీర కణజాలం ఇలా అన్ని చోట్లా పీహెచ్ విలువ సరిగ్గా ఉంటేనే మొత్తంగా పీహెచ్ విలువ సరైన స్థాయిలో ఉంటుంది.
మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల వల్ల మన శరీరంలో