Health tips | పెరుగు (Curd) అద్భుతమైన పోషకాహారం. ఇందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులకు పెరుగు అద్భుతమైన మూలం. అందుకే రోజూ పెరుగు తింటే జీర్ణక్రియకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అందుకే శతాబ్దాలుగ
వివిధ పోషకాలతో నిండిన డ్రాగన్ ఫ్రూట్.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, పాస్ఫరస్ లాంటి మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సితోపా�
‘గోల్డెన్ అవర్'..వైద్యపరిభాషలో ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది మనుషుల ప్రాణాలతో ముడిపడిన విలువైన సమయం. ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లాంట�
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. లైంగిక సంబంధాల వల్ల ఈ వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి సంక్రమించినప్పుడు వెంటనే తెలుసుకోలేరు. హెచ్పీవీలలో వందకుపైగా రకాలు �
క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి అందర్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. అయితే క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొ�
ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నిద్ర అవసరం. నిద్ర కరువైతే.. లేనిపోని రోగాలు రావడం ఖాయం. అయితే, ఎక్కువసేపు పడుకున్నా.. ఆరోగ్యానికి హానికరమేనట. అతిగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక వ్�
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
Overactive Bladder | తరచుగా మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ సమస్య. కానీ, కొందరు మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కానీ, ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. ఇది ఓవర్ యాక్టివ్ బ
భూమిపై ఉన్న జీవకోటిలో మనిషిని ప్రత్యేకంగా నిలిపేది.. అతని మెదడు మాత్రమే! తనకున్న అదనపు అర్హత.. అతని తెలివితేటలే! వాటి సాయంతోనే.. అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనిషి మనుగడలో ‘మెదడు’ కీ
నడక సర్వరోగ నివారిణి అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు మరో అధ్యయనం కూడా అదే విషయాన్ని నొక్కిచెప్పింది. హృద్రోగాలు, మధుమేహం, మతిమరుపు, కుంగుబాటు వంటి వాటి కారణంగా ముందుగా చనిపోయే ముప్పును నడక తగ్గి�
పిల్లలు పక్కతడిపే అలవాటు తప్పించడానికి సాయంత్రం వేళ పండ్లరసాలు, తియ్యని పానీయాలు తాగించకుండా ఉండాలి. పానీయాలు పగటి వేళలోనే ఇవ్వాలి. పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వేయించినవి, ఉప్పగా ఉండేవి తినిపించ
జిమ్లకు వెళ్లే వాళ్లు పెరగడం, ఆరోగ్యం మీద శ్రద్ధ అధికం అవడంలాంటి కారణాలతో నేటి తరం జనాభాకు సంబంధించి ఆహారంలో అధిక శాతం ప్రొటీన్ చేరుతున్నది. ముఖ్యంగా ప్యాకెట్లలో వచ్చే పొడులు, బార్లు, సెరియల్స్... ఇలా �
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �