ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నిద్ర అవసరం. నిద్ర కరువైతే.. లేనిపోని రోగాలు రావడం ఖాయం. అయితే, ఎక్కువసేపు పడుకున్నా.. ఆరోగ్యానికి హానికరమేనట. అతిగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక వ్�
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
Overactive Bladder | తరచుగా మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ సమస్య. కానీ, కొందరు మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కానీ, ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. ఇది ఓవర్ యాక్టివ్ బ
భూమిపై ఉన్న జీవకోటిలో మనిషిని ప్రత్యేకంగా నిలిపేది.. అతని మెదడు మాత్రమే! తనకున్న అదనపు అర్హత.. అతని తెలివితేటలే! వాటి సాయంతోనే.. అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో మనిషి మనుగడలో ‘మెదడు’ కీ
నడక సర్వరోగ నివారిణి అని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇప్పుడు మరో అధ్యయనం కూడా అదే విషయాన్ని నొక్కిచెప్పింది. హృద్రోగాలు, మధుమేహం, మతిమరుపు, కుంగుబాటు వంటి వాటి కారణంగా ముందుగా చనిపోయే ముప్పును నడక తగ్గి�
పిల్లలు పక్కతడిపే అలవాటు తప్పించడానికి సాయంత్రం వేళ పండ్లరసాలు, తియ్యని పానీయాలు తాగించకుండా ఉండాలి. పానీయాలు పగటి వేళలోనే ఇవ్వాలి. పడుకోవడానికి రెండు, మూడు గంటల ముందు వేయించినవి, ఉప్పగా ఉండేవి తినిపించ
జిమ్లకు వెళ్లే వాళ్లు పెరగడం, ఆరోగ్యం మీద శ్రద్ధ అధికం అవడంలాంటి కారణాలతో నేటి తరం జనాభాకు సంబంధించి ఆహారంలో అధిక శాతం ప్రొటీన్ చేరుతున్నది. ముఖ్యంగా ప్యాకెట్లలో వచ్చే పొడులు, బార్లు, సెరియల్స్... ఇలా �
మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా
ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
ఇష్టమైన సంగీతం వినేవారి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, మధుమేహం వంటి శారీరక సమస్యలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మధుమేహ రోగుల బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో మ్యూజి�