మనదేశంలో ఏటా 3.7 కోట్ల మంది ఉబ్బసం బారిన పడుతున్నారు. వారిలో.. నగర, నగర శివారు ప్రాంతాల్లో నివసించే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే.. ఆస్తమా బాధితులు గర్భం దాల్చడంలో ఇబ్బంది పడుతున్నట్లు �
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
నారింజ రంగులో ఉండే క్యారెట్లను వండుకోవడమే కాదు, పచ్చివిగానే కరకరా నమిలేస్తాం. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. అయితే, క్యారెట్లు మధుమేహానికి మందుగా కూడా పనికిరావచ్చు అంటున్న�
ఇంగ్లిష్లో అపెండిక్స్గా పిలిచే ఉండుకం ఓ అవశేష అవయవమనీ, దీనికంటూ ప్రత్యేకంగా
ఓ పని ఉండదనీ చెప్తారు. జంతు దశ నుంచి మనిషిగా మారుతున్న క్రమంలో మనలో మిగిలిపోయిందనీ చెప్తుంటారు.
ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
ఇష్టమైన సంగీతం వినేవారి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, మధుమేహం వంటి శారీరక సమస్యలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మధుమేహ రోగుల బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో మ్యూజి�
AML | భారత్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇందులో బ్లడ్ క్యాన్సర్తో పాటు అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మెట్రో నగరాల్లో 30-40 సంవత్సరాల వయసులోని యువతలో కేసులు ఎక్క
ప్రోస్టేట్ క్యాన్సర్.. పురుషుల తొలి శత్రువు. అందులోనూ వయసు పైబడిన వారిని ఈ వ్యాధి లక్ష్యం చేసుకుంటుంది. నిశ్శబ్దంగా విస్తరిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యవంతులనూ వదిలిపెట్టదు. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తించి
దేవుడి ముందు మోకరిల్లడం ఆస్తికులు అప్రయత్నంగా చేసేపనే. భగవంతుణ్ని ప్రార్థించడం, ఆయన ముందు అణకువగా ఉండటం, భక్తిని చాటుకోవడం లాంటివి మోకరిల్లే చేస్తుంటారు.
తినే పదార్థాల ఉత్పత్తుల మీది లేబుళ్లను అందరూ చదువుతారు. గడువు తేదీ ముగిసినా.. దగ్గరపడినా కొనుగోలు చేయరు. అయితే, ఈ ఎక్స్పైరీ డేట్ అనేది కేవలం తినే ఉత్పత్తుల మీదే కాదు.. మన శరీర అవసరాల కోసం వాడుకునే ప్రతిదా�