వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. దాంతో మామూలు నీటికి బదులుగా ఫ్రిజ్లోని చల్లని నీటిని తాగడానికే ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఒకేసారి రెండుమూడు రోజులకు సరిపడా నీళ్లను బాటిళ్లలో నింపి.. ఫ్రిజ్లో పెట�
ఇది ఎండకాలం. ఎండలు మండే కాలం. నిన్నటి ఉష్ణోగ్రతను నేటి ఉష్ణోగ్రత అధిగమిస్తున్నది. కాలంతోపాటే మన అలవాట్లు, ఆహార విధానంలో మార్పులు రావాలి. లేకపోతే భగభగ మండే ఎండ శరీరంలోని నీటిని గటగటా తాగేస్తుంది. ఒంట్లో హు�
పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మూత్రాన్ని చాలాసేపు ఉగ్గబట్టుకుంటూ ఉంటారు. టాయిలెట్ వసతి లేకపోవడం, ఉద్యోగంలో సమావేశాల్లో తలమునకలవడం, ప్రయాణాల్లో ఉండటం మొదలైన వాటి కారణంగా మరో ప్రత్యామ్నాయం లేక ఇలాంట�
పటికను ఆయుర్వేద వైద్యంలో తరతరాలుగా వాడుతున్నారు. నోటి ఆరోగ్యం మొదలుకుని శరీర దుర్వాసన దూరం చేయడం వరకు ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పటికలో యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
మా బాబు వయసు 13 సంవత్సరాలు. ఆటల్లో, చదువులో చురుగ్గానే ఉంటాడు. కానీ, ఏడాదిగా ఎప్పుడూ ఫోన్తోనే ఉంటున్నాడు. స్కూల్కు వెళ్లినప్పుడు తప్ప.. మిగతా సమయమంతా ఫోన్ వదలడం లేదు. ఈమధ్య బాగా చిరాకు పడుతున్నాడు.
ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వాతావరణంలో విపరీతమైన వేడి, ఆహార పదార్థాలు తొందరగా పాడైపోవడం, కలుషితమైన నీళ్లు మొదలైన వాటి కారణంగా పొట్టలో గడబిడ తలెత్తడం సాధారణమే. విరేచనాలు, కడుపునొప్పి బాధిస్తుంటాయి.
హలో జిందగీ. ఎండకాలం తరచూ వేడి చేయడం, దానివల్ల మూత్రం మంటగా రావడం, లేదా విరేచనాలు అవ్వడంలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి.
వేసవి అంటేనే.. మామిడి పండ్లు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు మరెంతో రుచికరంగా ఉండే ఈ పండును ఇష్టపడని వారు ఉండరు. అయితే, కొందరికి మామిడి పండ్లు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీరు చెప్పిన వివరాల ప్రకారం.. మీ బిడ్డకు ‘ఫిజియలాజికల్ ఫైమోసిస్' అనే పరిస్థితి ఉన్నది. దీంట్లో మగపిల్లల్లో జననాంగం ముందు ఉండే చర్మం బయటికి లేకుండా.. అంతా మూసుకుపోయి ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో సాధారణ వి�
జంక్ ఫుడ్లో ఎక్కువమొత్తంలో శాచురేటెడ్ కొవ్వులు, రిఫైన్డ్ చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ప్రధానంగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి ఇవెంతో ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. క్రమం తప్పకుండా జంక్ ఫు�
ఇప్పుడు మన జీవితాల్ని స్క్రీన్లు శాసిస్తున్నాయి. రోజులో చాలా సమయంపాటు ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లు, టీవీలు చూడటం అలవాటుగా మారిపోయింది. అయితే, ఎక్కువ కాలంపాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం క్యాన్సర్ ముప్ప�
దంతాలు పాడవడం ఈరోజుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి దంతాల సమస్యలు ఉంటున్నాయి. చాక్లెట్లు, మిఠాయిలు తినడం ఈ సమస్యలకు కారణాలని అంతా అనుకుంటారు. కానీ, డాక్టర్ల ప్రకారం సమ�
మనిషి బతకాలంటే.. ‘తిండి - నిద్ర’ అత్యవసరం. వీటిలోనూ కడుపు నిండా తిండికన్నా.. కంటి నిండా నిద్రే ముఖ్యం! లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెబుతున్నది.
అందాన్ని కాపాడటంలో ‘కొలాజెన్' కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం ముడతలు పడొద్దన్నా.. ముఖం కాంతిమంతంగా ఉండాలన్నా.. శరీరంలో కావాల్సినంత కొలాజెన్ ఉండాల్సిందే! అయితే, 40 ఏళ్లు దాటితే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ�