పగటి నిద్ర పనికి చేటు అంటారు. కానీ పగటి కునుకు శరీరానికి, మెదడుకు ఎంతో మంచిచేస్తుందట. అలా ఓ గంటన్నర వరకు కునుకు తీయొచ్చని చెబుతున్నారు నిపుణులు. కాకపోతే అది రెండు గంటలకు మించితే మాత్రం మగతగా మారుతుంది.
ఎర్రటి ఎండలో కాస్తంత దూరం నడవగానే చెమటలు కారిపోతాయి. తీవ్రంగా అలసిపోతాం. దాహమేస్తుంది. ఆ సమయంలో నోరూరించే మిల్క్షేక్ కనిపిస్తే? మరో ఆలోచన లేకుండా లాగించేస్తాం. కమ్మకమ్మని.. చిక్కచిక్కని.. మిల్క్షేక్న�
Couple Intercourse | నా వయసు ఇరవై నాలుగు. పెండ్లయి ఐదు నెలలు కావస్తున్నది. కలయిక సమయంలో విపరీతంగా నొప్పి వస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతుంది. నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
ఎవరైనా సరే, కంప్యూటర్ మీద వరుసగా ఆరు గంటలకు మించి పనిచేయలేరు. పనిచేసినా కళ్లు ఒత్తిడికి గురవుతాయి. అదనంగా వాట్సాప్ చాటింగ్, ఓటీటీ వెబ్సిరీస్.. అన్నీ కలిసి కళ్లకు పరీక్ష పెడతాయి.
కొవ్వు పదార్థాలు హానికరమనే సంగతి తెలిసిందే. అయితే, అన్ని కొవ్వులూ ప్రమాదకరం కాదని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. నిజమే, నెయ్యి అచ్చమైన కొవ్వు పదార్థమే. అయినా సరే, భారత్ లాంటి ఉష్ణమండల దేశాల ప్రజల ఆరోగ్యాన�
Pregnancy | గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోం�
మహిళ జీవితంలో ముప్పై ఓ మైలురాయి. ఆ అంకెను దాటితే నవ యవ్వనం నుంచి ప్రౌఢత్వం వైపు తొలి అడుగు పడినట్టే. ఇదే అదునుగా భావించి శరీర వ్యవస్థ తిరుగుబాటు చేస్తుంది.
డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే చాలామంది కార్బొహైడ్రేట్లు తగ్గించుకోవడం మీద దృష్టిపెడతారు. అంతేకానీ, స్థూల పోషకాల గురించి ఏమాత్రం ఆలోచించరు. కార్బొహైడ్రేట్లు తగ్గించుకున్నా, దానికి తగినట్టు ఆహారంలో �
Health | మనకు అండగా నిలిచే వ్యక్తిని ‘కుడి భుజం’ అంటాం. అంగబలానికి, అర్థబలానికి భుజబలం తోడైతే తిరుగేలేదని చెబుతాం. భుజం భుజం కలిపి.. అంటూ సమైక్యతను చాటుతాం. ఈ పద ప్రయోగాలు భుజానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్
వ్యక్తిగత పరిశుభ్రత అనేది రెండు పూటలా పళ్లు తోము కోవడం నుంచే ప్రారంభమవుతుంది. మహిళల విషయానికొస్తే.. వ్యక్తిగత భాగాలకు సంబంధించిన శుభ్రతను పాటించడం అన్నది ఇన్ఫెక్షన్లను దూరం పెట్టేందుకు ఎంతగానో సాయపడు
ఉబ్బస వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆయాసానికి గురిచేస్తుంది. ఆస్తమాకు అనేక కారణాలు. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు, పర్యావరణ ప్రభావాన్నీ తేలిగ్గా తీసుకోలేం. ధూమపానం తదితర దురలవాట్ల�
సహజంగా పక్వానికి వచ్చే మామిడి పండ్ల కంటే కృత్రిమ పద్ధతుల్లో పండించిన పండ్ల బరువు ఎక్కువ. కాబట్టే, కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు నీళ్లలో మునుగుతాయి. సహజంగా పండినవి మాత్రం పైకి తేలతాయి. ఈ నియమం కొన్ని జాతు�
జ్ఞాపకశక్తి సమస్యలున్న వృద్ధులు పజిల్స్ను పరిష్కరించడం ద్వారా మనుషుల్ని గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, మెదడు కుంచించుకుపోకుండా కాపాడుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమంతప్పకుండ�
ప్రతి 120 రోజులకు ఒకసారి మన శరీరంలో రక్తకణాలు పుడుతూ ఉంటాయి. సాధారణంగా శరీర వ్యవస్థకు అవసరమైన రక్తాన్ని దేహమే తయారు చేసుకుంటుంది. కానీ పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు, ప్రమాదాల సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది.
కొంతమంది రక్తాన్ని చూడగానే తల తిరిగి పడిపోతారు. ఇలా భావోద్వేగాల కారణంగా మూర్ఛపోయే వారికి తాడాసనం ఆశాకిరణమని చెబుతున్నారు పరిశోధకులు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనవుతారు కొ�