క్యాన్సర్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా క్యాన్సర్ మహమ్మారి అందర్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. అయితే క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొ�
ఆరోగ్యంగా ఉండాలంటే.. తగినంత నిద్ర అవసరం. నిద్ర కరువైతే.. లేనిపోని రోగాలు రావడం ఖాయం. అయితే, ఎక్కువసేపు పడుకున్నా.. ఆరోగ్యానికి హానికరమేనట. అతిగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు దెబ్బతినడంతోపాటు దీర్ఘకాలిక వ్�
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లోనే కోటి ఎనభై లక్షల మంది గుండెపోటు, స్ట్రోక్ తో మరణించారు. ఆ తర్వాత నుంచి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
‘మఖానా’గా పిలుచుకునే తామర గింజల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కొందరు పచ్చిగా తింటే, కొందరు వేయించుకొని తింటారు. కూరల్లో, స్వీట్లల
వంటకానికి అన్ని దినుసులూ కలిసి రుచిని కల్పిస్తాయి. సువాసన అద్దేది మాత్రం కరివేపాకే. దీన్ని ‘కల్యమాకు, కర్రీపత్తా, కర్రీ లీవ్' అని కూడా పిలుస్తారు. కరివేపాకు చెట్టు మధ్యస్తంగా పెరిగే మొక్క. గోరింట, దానిమ్�
మద్దిని వృక్షశాస్త్ర పరిభాషలో ‘టర్మినేలియా అర్జున’ అని పిలుస్తారు. ‘అర్జున చెట్టు’ అని ఎక్కువగా పిలుస్తారు. ఇది భారత దేశమంతటా కనిపించే చెట్టు. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, కెన్యాలలోనూ విరి�
Gandhi Jayanti | మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారు మనదేశంలో అడుగడుగునా కనిపిస్తారు. అయితే, గాంధీజీ పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అనుసరించిన జీవనశ
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తింటే అంతగా రుచించదట. దీంతో మన నాలుక సంతృప్తి చెందేవరకు ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుందట. ఇలా తింటూపోతే బరువు పెరిగిపోతాం. అలా మన అధిక బరువుకు ఒత్తిడి కూడా కారణం అవుతుందన్న
భారతీయులు చాయ్ ప్రేమికులు. పొద్దున లేచీ లేవగానే వేడివేడి చాయ్ గొంతు దిగితే గాని రోజు మొదలుకాదు. అయితే మరీ వేడిగా ఉన్న చాయ్ తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్య�
ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, కౌమార వయస్కులు చక్కెరలు ఎక్కువగా ఉన్న సోడా, ఇతర తియ్యటి పానీయాలు తాగడం బాగా పెరిగిందట. దీంతో పిల్లలు ఊబకాయం, ఇతర వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్ల�
అపసవ్య జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల్లో రక్తపోటు (బీపీ) సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, అధిక రక్తపోటు కాలక్రమంలో స్ట్రోక్ ముప్పును పెంచుతుందట. మిచిగన్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనం కోసం పరిశో�
శరీర పనితీరు సవ్యంగా సాగిపోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఇక వయసు పెరిగేకొద్దీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాం. కాబట్టి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మెదడు చురుగ్గా ఉండటానికి, విశ్రాంత�
ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట.
పనిభారం, ఎదుటివారికి మాటివ్వడం, వ్యక్తిగత సంబంధాల్లో భావోద్వేగాలకు పోవడం మొదలైన వాటి వల్ల ఏదో ఒక పనిలో తలమునకలవడం, ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు మొదలైన వాటి కారణంగా మనం అప్పుడప్పుడు నిస్ర్తాణకు గురవుతాం. అలస
ఇటీవల ఢిల్లీలో ఓ 32 ఏండ్ల ఐటీ ఉద్యోగిని పిత్తాశయం నుంచి డాక్టర్లు 1,500 రాళ్లను తొలగించారు. ఇది వైద్యరంగాన్ని కుదిపివేసింది. ఇక సమస్యకు కారణం ఆ ఉద్యోగిని క్రమం తప్పకుండా జంక్ఫుడ్, కొవ్వులు ఎక్కువున్న ఆహారం