శరీరంలో ఏదైనా భాగంలో కణాల పెరుగుదల అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించడాన్ని క్యాన్సర్గా పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల అనారోగ్యానికి, మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణంగా ఉంటున్నద�
ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తింటే మనం నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. అందులోనూ ఈ చలికాలంలో కాసే నారింజ పండ్లు నాలుగు రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుంటే వాటిని మరింత ప్రేమగా లాగిం
కార్తిక మాసంలోనే దొరికే అద్భుతం.. ఉసిరి. ఇది పోషకాల గని. ఇందులోని పోషకాలు, మినరల్స్, విటమిన్స్..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక రోగాల నుంచి బయట పడేస్తాయి.
పోపుల డబ్బాలోని చిట్టిచిట్టి ఆవాలు.. మన ఆరోగ్యాన్ని కాపాడటంలో గట్టిగానే పనిచేస్తాయి. వంటలకు రుచితోపాటు కమ్మని వాసనతోపాటు ఆరోగ్య ప్రయోజ నాలనూ అందిస్తాయి. అనేక పోషకవిలువలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగ�
తేలికపాటి ఒత్తిడి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ స్టెరాయిడ్ హార్మోన్.. రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తూ.. వైరస్లపై పోరాడటాన్ని ప్రేరేపిస్తుంద�
ఉసిరికను ‘శ్రీ ఫలం’ అని కూడా అంటారు. సంస్కృతంలో దీనిని ఆమ్ల అని పిలుస్తారు. ఉసిరికాయల్లో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ , మధుమేహం, గుండె జబ్బులను అదుపు �
నడకను మించిన వ్యాయామం లేదు. నిత్యం కనీసం 8వేల అడుగులైనా వేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ, ఉదయాన్నే వాకింగ్కు వెళ్లడం అందరికీ సాధ్యంకాదు. అలాంటివారు సాయంత్రపు నడకను ఎంచుకుంటారు.
ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో ‘పాలకూర’ది ప్రత్యేక స్థానం. ఆకుకూరల్లోనే.. ఇదో దివ్యౌషధం! శరీరానికి కావాల్సిన అన్నిరకాల విటమిన్లు, ఖనిజాలకూ ఇది నిలయం. అలాంటి పాలకూరను తినడం వల్ల కలిగే ‘పది’ అద్భుతమైన ప్రయోజనా
ఏ రుతువులో లభించే పండ్లను ఆయా రుతువుల్లో తప్పకుండా తినాలన్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల చాలామంది ఈ సూత్రాన్ని అంతగా పాటించరు. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో సమృద్ధిగా లభించే పండు సీతాఫలం.
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదని అంటారు. అయితే, ఉల్లి పొట్టుతోనూ ఎన్నో ఉపయోగాలు
ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెత్త బుట్టలో పడేసే ఆ పొట్టుతో.. పుట్టెడు లాభాలు పొందవచ్చు.
భారతీయుల ఆహారపు అలవాట్లే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలు కూడా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. తులసి, అరటి వంటి అనేక పెరటి మొక్కలు.. ఇంటింటా పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధాలుగానూ ఉపయోగపడుతుంటాయ�
శ్రావణం వెళ్లింది. భాద్రపదం వచ్చింది. వినాయకుడి పాలవెల్లికి పచ్చిగా వేలాడే సీతాఫలాలు... మళ్లీ వారానికల్లా తియ్యగా మారి నోరూరిస్తాయి. మధుర ఫలం అన్నపేరు మామిడి తర్వాత సీతాఫలానికే ఇవ్వాలన్నది ఈ పండు అభిమాన�