నాడు బీఆర్ఎస్ వాదనతో సుప్రీం కోర్టు.. అది విశ్వవిద్యాలయం భూమి అని చెప్పిందని, దానిని ఎవరికీ ధారాదత్తం చేయొద్దని సూచించిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
హెచ్సీయూ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ప్రతీ మండల కేంద్రంలో నిరసన�
రాష్ట్రంలో బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తోందని బీ ఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాపాడా లని మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో, వనపర్తిలో�
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినీప్రముఖులు సోషల్మీడియా వేదికగా ఆక్ష�
పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విద్యా
విద్యార్థి సంఘాల ఆందోళనతో కాకతీయ యూనివ ర్సిటీ అట్టుడికింది. హెచ్సీయూ విద్యార్థులపై లాఠీచార్జి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వివిధ సంఘాలు, పార్టీల పిలుపు మే�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతిపక్షాలపై నిర్బంధకాండ కొనసాగుతున్నది. పలు సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, కార్యకర్తలను నిర్బంధం చేసి అడ్డుకుంటున్నది.