హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
CPM leaders | హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నాలను చేస్తుందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు.
KARIMNAGAR, ABVP | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బుధవారం ఏబీవీప
Anasuya | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం ఎంత చర్చనీయాంశంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంతో దీనిక�
HCU | రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రొఫె�
HCU | హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. తరగతులను బహిష్కరించి మెయిన్ గేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలి వచ్చి అక్కడే బైఠాయించి కాంగ్రెస్ పాలనకు, సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ నిర్ణయాలకు వ్�
HCU | హైదరాబాద్ మహానగరం జీవ వైవిధ్యానికి కేంద్రం. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పచ్చటి ప్రకృతి పెనవేసుకుని ఉంది. వేలాది ఎకరాల్లో అరుదైన జీవ జాతులు ఉన్నాయి.
HCU | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలీలోని సర్వే నం.25లోని 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలై�
HCU | సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సినీ పరిశ్రమకు చెందిన.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ వ్యక్తికి ఫోన్ చేశారు. ‘ఏందన్నా.. హెచ్సీయూ భూముల విషయంపై మీ వాళ్లంతా వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నరు.
KCR | కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 1న ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది.
హెచ్సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డ